న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో నెలకొన్న విభేదాలు.. వివాదాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి రెండు దేశాల మధ్య కమాండర్ స్థాయి సమావేశాలు కొనసాగుతూనే వస్తోన్నాయి. ఒక్క లఢక్ మాత్రమే కాకుండా.. ఒకవైపు సిక్కిం సమీపంలోని డోక్లాం ట్రై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qMEGPR
భారత పర్యటనకు చైనా అధినేత జిన్పింగ్: రాచమర్యాదలతో: ఆ విషయంలో సపోర్ట్
Related Posts:
భారత నేవీలో 102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలభారత నేవీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్లో భాగంగా 102 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్… Read More
పోచారానికే ఆ కుర్చీ... స్పీకర్ ఎన్నిక లాంఛనమే..!తెలంగాణ అసెంబ్లీ ఎట్టకేలకు కొలువుదీరింది. ఎన్నికల ఫలితాలు వచ్చి నెలరోజులు దాటినా వివిధ కారణాలతో అసెంబ్లీ నిర్వహణ సాధ్యపడలేదు. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణస… Read More
ఆపరేషన్ కమల: నలుగురు మంత్రులు రాజీనామా ? అసమ్మతి, సంచలన నిర్ణయం, బీజేపీ దెబ్బ !బెంగళూరు: కర్ణాటకలో ఆపరేషన్ కమల రసవత్తరంగా మారిపోయింది. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి నేతృత్వంలోని నలుగురు మంత్రులు సైతం తాము రాజీనామా చేస్తామని కా… Read More
బ్రిటన్ రాజకీయాలు: అవిశ్వాస పరీక్షలో స్వల్ప తేడాతో నెగ్గిన థెరిసా మే ప్రభుత్వంలండన్ : బ్రిటన్లో థెరిసా మే ప్రభుత్వం అతి కష్టం మీద గట్టెక్కింది. బ్రెగ్జిట్పై జరిగిన ఓటింగ్లో థెరిసా మేకు షాకిచ్చిన సొంత ఎంపీలు... అవిశ్వాస పరీక్ష… Read More
కేటీఆర్-జగన్ భేటీ కలకలం: సోషల్ మీడియాలో అభిమానుల యుద్ధభేరిఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు మరో మూడునెలల సమయం ఉండగానే అక్కడ పార్టీల మధ్య వార్ పీక్ స్టేజెస్కు చేరుకుంది. పార్టీల అధినేతల మధ్య యుద్ధ… Read More
0 comments:
Post a Comment