అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. శాసన మండలి ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఒకేసారి ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఏర్పడనున్న ఖాళీలను భర్తీ చేయాల్సి ఉన్నందున- ఆశావహుల పేర్లు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేలతో సమాన హక్కులు, అధికారాలు ఉన్న పోస్ట్ కావడం వల్ల తాకిడి అధికమౌతోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కని వారు, తమ స్థానాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NLUuDS
వైఎస్ జగన్కు కొత్త సవాల్: ఒకేసారి ఆరుమంది: ఇద్దరికి రిజర్వ్: ఆ నలుగురెవ్వరు?
Related Posts:
టీఆర్ఎస్లో ఎలా విలీనమవుతారు ? నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులుహైదరాబాద్ : నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరి ... కాంగ్రెస్ శాసనమండలిలో విలీమవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వివరణ ఇవ్వాలని నలుగురు కాంగ్… Read More
స్థానిక సమరానికి రె’ఢీ‘ : తేదీలను ఈసీకి ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వంహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ సమరం ముగిసింది. ఫలితాలే తరువాయి. ఇక మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికలే. రాష్ట్రంలో త్వరలో జిల్లా, మండల ప్రజా పరి… Read More
అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త మున్సిపల్ చట్టం : ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షహైదరాబాద్ : అవినీతిని ఏ స్థాయిలో ఉపేక్షించబోమని తెలంగాణ సర్కార్ ఇదివరకే స్పష్టంచేసింది. అన్ని ప్రభుత్వ విభాగాలు, సంస్థలను మరింత పారదర్శకంగా రూపొందిస్త… Read More
మరోసారి ఫైనల్ లెక్క , ఎన్నికల శాతాలను ప్రకటించిన ఈసీతెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే ఎన్నికల కమిషన్ నిన్న పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా లోక్సభ… Read More
కొడుకు కోసం, మంత్రి పదవీకి తండ్రి త్యాగం : హిమాచల్ సీఎం ఆదేశంతో అనిల్ రాజీనామాన్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ హుకుంతో ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అనిల్ శర్మ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ బీజేపీ, మంత్రి పదవీకి ర… Read More
0 comments:
Post a Comment