లక్నో: ఉత్తర ప్రదేశ్లో మరో దారుణ ఘటన సంభవించింది. ఉన్నవ్లో ఇద్దరు బాలికలు మృతదేహాలుగా కనిపించిన సంఘటనను విస్మరించక ముందే.. అలాంటి ఉదంతమే మరొకటి. ఓ యువతి జాతీయ రహదారి పక్కన కాలిన గాయాలతో, నగ్నంగా పడి ఉన్న సంఘటన షాజహాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. లక్నో-ఢిల్లీ జాతీయ రహదారి పక్కన స్పృహ తప్పిన స్థితిలో కనిపించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Gj00d
Tuesday, February 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment