న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ధరలను కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. డోసు ధరను నిర్ధారించింది. ఒక్కో డోసు ధరను 250 రూపాయలగా ఖరారు చేసింది. అన్ని రకాల పన్నులు, సర్వీస్ ఛార్జీలను ఇందులోనే కలిపారు. దీనికి మించి అదనంగా ఎలాంటి డబ్బులను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ను రెండు డోసుల రూపంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sDzr5B
ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో కరోనా వ్యాక్సిన్: ధర ఫిక్స్: నో ఎక్స్ట్రా: అక్కడ ఫ్రీ
Related Posts:
మహా శివరాత్రి నాడు భక్తులకు తీవ్ర నిరాశ: తెరచుకోని ప్రఖ్యాత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంముంబై: త్రయంబకేశ్వరాలయం.. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఉన్న ఈ ప్రాచీన దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. గోదావరి నదీమతల్లి జన్మస్థానంగా విరా… Read More
అన్న బాటలోనే చెల్లి: షర్మిల పార్టీ జెండా..అజెండా అచ్చంగా: వైసీపీ రంగుల్లో పతాకం: వారంలోహైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో అరంగేట్… Read More
నిమ్మగడ్డకు కౌంట్డౌన్ ప్రారంభం-20 రోజుల్లో రిటైర్మెంట్- పరిషత్ పోరు ముగిస్తారా ?ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కారుతో అమీతుమీ సాగించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాదాపుగా తన పంతం నెరవేర్చుకున… Read More
kollu ravindra arrest : కొల్లు రవీంద్ర అరెస్ట్- నిన్న పోలీసులపై దురుసు ప్రవర్తన కేసుఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసిందో లేదో అప్పుడే కక్షసాధింపు చర్యలు మొదలైపోయాయి. నిన్న ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనను కారణంగా చూపుతూ మాజ… Read More
వ్యాక్సిన్ పాస్పోర్ట్స్: ట్రావెలర్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు... బెనిఫిట్స్ ఇవే...కరోనా మహమ్మారి ప్రపంచంపై ఎంత ప్రతికూల ప్రభావాన్ని చూపిందో అందరికీ తెలిసిందే. కరోనా ముందు,కరోనా తర్వాత అని చర్చించుకునేంతలా కొన్ని రంగాలు ప్రభావితమయ్యా… Read More
0 comments:
Post a Comment