విజయనగరం: రాష్ట్రంలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అక్కడితో - ఇక పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఘట్టానికి తెర పడుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపును స్థానిక రిటర్నింగ్ అధికారులు చేపడతారు. గెలుపొందిన సర్పంచ్ల పేర్లను వెల్లడిస్తారు. ఆ వెంటనే ఉప
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M8O80I
చివరి విడత పోలింగ్: స్వయంగా బరిలో దిగిన పోలీస్ బాస్: ఓటర్లను పలకరిస్తూ
Related Posts:
Vijayawada: విజయవాడలో విజయమ్మ, భారతి షాపింగ్: సింప్లిసిటీకి కేరాఫ్ అంటూ.. !విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి సోమవారం విజయవాడలో షాపింగ్ చేశారు. విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు… Read More
జగన్ టార్గెట్ గా పవన్ మరో అస్త్రం ... వృద్ధాప్య పెన్షన్ సంగతేంటి అంటూ ఆగ్రహంఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొదలైన నాటి నుండి సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో ఒక అంశంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు.… Read More
యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోండి.. రాష్ట్రపతి హైదరాబాద్ విడిదిపై సీఎస్ జోషి రివ్యూశీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ నెల 20న హైదరాబాద్ రానున్నారు. ఈనెల 28 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉండనున్న ఆయన.. మధ్యమధ్యలో … Read More
ఇక ఆ 52వేల మంది ప్రభుత్వ ఉద్యోగులే: ఆర్టీసీ విలీనం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదంఅమరావతి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగ… Read More
పాఠశాల వార్షికోత్సవంలో బాబ్రీ మసీదు కూల్చివేత ప్రదర్శన: దుమారం రేపుతోన్న విద్యార్థుల స్కిట్మంగళూరు: అత్యంత వివాదాస్పదం, సున్నితమైన అంశం.. బాబ్రీ మసీదు కూల్చివేత. 29 సంవత్సరాల కిందట చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన ప్రకంపనలు తరచూ కనిపిస్… Read More
0 comments:
Post a Comment