ఆంధ్రప్రదేశ్లో శనివారం(ఫిబ్రవరి 13) జరిగిన రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగింది. చివరి గంటలో క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్ బాధితులకు పోలింగ్ చివరిలో గంట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NrWEIn
ముగిసిన ఏపీ రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్... మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
Related Posts:
గోవా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరో 15 మంది కరోనా రోగులు మృతిపనాజీ: గోవాలో ఆక్సిజన్ అందక మరణిస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా, గురువారం గురువారం గోవా మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరో 15 మంది క… Read More
ఎవర్ గ్రీన్ కాంబో: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ, రోజాముస్లిం సోదరులకు నందమూరి బాలకృష్ణ, రోజా పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, సేవా నిరతికి రంజాన్ పండుగ మారుపేరని పేర్కొన్నారు. భక్తి… Read More
అంబులెన్స్ల నిలిపివేత-కేసీఆర్పై ఏపీ విపక్షాల ఫైర్-కేసులు పెట్టాలని డిమాండ్ఏపీ, తెలంగాణ మధ్య విభజన తర్వాత నెలకొన్న సమస్యల పరిష్కారానికే ఇప్పటికీ దిక్కులేని పరిస్ధితి. ఉన్న వివాదాలనే పరిష్కరించుకోలేక ఇబ్బందులు పడుతున్న ఇరు ప్ర… Read More
NMDC Jobs:డిగ్రీ డిప్లామా ఐటీఐ పాసయ్యారా.. అయితే ఈ ఉద్యోగాలు మీ కోసమే..!నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 59 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీష… Read More
Sputnik V రేటును ఫిక్స్ చేసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్: 5% జీఎస్టీ ఎక్స్ట్రాన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మూడోదశ వ్యాక్సినేషన్ చేపట్టినా అది అరకొరగానే కొనసాగుతోంది.. టీకాల కొరత వల్ల. భారత డ్ర… Read More
0 comments:
Post a Comment