మానవత్వం అనే మాటకు అర్ధమే కరువైపోతున్న కాలంలో అక్కడక్కడ దాన్ని గుర్తు చేసే ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఏపీలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో పొలాల్లో చనిపోయిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్ధానికులు బయటికి తెచ్చేందుకు నిరాకరించారు. పోలీసులు కోరినా వారు స్పందించలేదు. దీంతో స్ధానిక మహిళా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rnnqkb
మహిళా ఎస్సై మానవత్వం- గుర్తుతెలియని మృతదేహాన్ని మోస్తూ- డీజీపీ ప్రశంసలు
Related Posts:
సూపర్ గురూ.. పూలతో మాస్క్, దండలతోపాటు ఫ్రీ.. ఏమీ అవెర్నెస్ బాసూ...కరోనా వేరియంట్లతో జనాలను భయాందోళనకు గురిచేస్తోంది. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్స్.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే మళ్లీ కరోనా కేసులు మొదలయ్య… Read More
కరోనా కల్లోలం: 24 గంటల్లో 39 వేల కేసులు.. 491 మంది మృతిదేశంలో కరోనా కేసుల పెరుగుతూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ దృష్ట్యా.. కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో 39 వేల 70 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సం… Read More
Telangana Weather : రెండు రోజుల పాటు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు...తెలంగాణలో ఆది,సోమవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.ప్రస్తుతం తెలంగాణపై రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నట్లు వాత… Read More
వామ్మో.. కుర్రొళ్లు మాములు కాదు, సీఎం కాన్వాయ్కే ఎదురెళ్లి.. ఆ బైక్ కూడాసీఎం కాన్వాయ్ వెళ్లే రూట్ ముందే ప్లాన్ చేస్తారు. ట్రాఫిక్ క్లియర్ చేసి.. పంపిస్తారు. ఇతర వాహనాలు నిషిద్దం. వేరే వాహనాలు/ టూ వీలర్స్ వస్తే అంతే సంగతులు… Read More
పరాయి పురుషులతో మాట్లాడనని హామీపత్రం ఇవ్వు.. ఓ భర్త విచిత్ర డిమాండ్.. కత్తితో ఆమెపై దాడిఅనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త... పరాయి పురుషులతో మాట్లాడనని హామీ పత్రం రాసివ్వాలన్నాడు. దీనిపై ఇద్దరి… Read More
0 comments:
Post a Comment