న్యూఢిల్లీ: మనదేశంలో మొదటి దశలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బందికి, పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ సిబ్బందికి టీకాలను వేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాతి దశలో 50 ఏళ్లు, ఆ పైబడినవారికి టీకాలను ఎప్పట్నుంచి పంపిణీ చేయాలనేదానిపై ప్రభుత్వ వర్గాలు సమాలోచనలు చేస్తున్నాయి. ఏపీలో కొత్తగా 88 కరోనా కేసులు: జిల్లాలవారీగా, స్వల్పంగా పెరిగిన యాక్టివ్ కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bthoI5
తదుపరి దశ వ్యాక్సినేషన్లో 60ఏళ్లు పైబడినవారికే ప్రాధాన్యత: అందరికీ ఉచితం కాదు!
Related Posts:
పోలీస్ కస్టడీకి హాజీపూర్ కిల్లర్.. విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు..!హైదరాబాద్ : నరరూప రాక్షసుడు, హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అప్పగించేలా.. నల్గొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఓకే చ… Read More
రాజస్థాన్లో దారుణం: దళిత మహిళపై భర్తముందే సామూహిక అత్యాచారం చేసిన దుండగులుఅల్వార్ : రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. అల్వాల్లో భర్తముందే ఓ దళిత మహిళపై కొందరు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో రాజస్థాన్ ఒక్కసారిగా భగ్గుమంది… Read More
రాజీవ్ అవినీతిపరుడన్న వ్యాఖ్యల్లో తప్పులేదు! మోడీకి మరో క్లీన్ చిట్ ఇచ్చిన ఈసీ..!ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో నియమావళిని ఉల్లంఘన ఫిర్యాదుల్లో ప్రధాని నరేంద్రమోడీకి వరుస క్లీన్ చిట్లు వస్తున్నాయి. తాజాగా రాజీవ్గాంధీ అవినీతిపరుడిగా జ… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై హైకమాండ్ అసహనం: నివేదిక ఇవ్వాలి, పరువు ప్రతిష్ట, ఉప ఎన్నికలు!బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ మం… Read More
రాములమ్మ వర్సెస్ జగ్గారెడ్డి .. కాంగ్రెస్ లో ఇదొక లొల్లితెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్య… Read More
0 comments:
Post a Comment