కిలేడీ కేసులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. పెళ్లి సంబంధం కుదుర్చుతామని వ్యాపారి వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టడంతో కిలేడీ శిరీష అలియాస్ సృతి సింహా లీలలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేసు విచారణ క్రమంలో మరిన్ని విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీ మనీ కోసం డబ్బున్న వారిని తమ ఎరలో వేసుకున్నారు. కడప జిల్లాకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37PRSfq
Friday, February 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment