న్యూఢిల్లీ: భారతదేశంలో 130 కోట్ల మంది జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనావైరస్ సోకినట్లు ప్రభుత్వ సెరోలాజికల్ సర్వేపై ప్రత్యక్ష పరిజ్ఞానం ఉన్న విశ్వసనీయ సర్వే తెలిపింది. ప్రభుత్వం వాస్తవంగా కరోనా సోకినట్లు చెబుతున్న దానికంటే ఇది ఎన్నో రేట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39HpYn8
Wednesday, February 3, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment