దివంగత వైఎస్సార్ రాజకీయ వారసత్వం కోసం కుటుంబంలో తగాదా నడుస్తోందని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఆయన సోదరి వైఎస్ షర్మిల విభేదిస్తున్నారని.. అన్నపై ప్రతీకారంగా షర్మిల కొత్త పార్టీ స్థాపించబోతున్నారంటూ ‘ఆంధ్రజ్యోతి' పత్రిక యజమాని ఆర్కే ఆదివారం తన ‘కొత్త పలుకు' కాలమ్ లో వివాదాస్పద అభిప్రాయాలను రాసుకురావడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో అది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YkKuTP
వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం -కుటుంబాలపై ఇలా రాయొచ్చా? నీతిమాలిన చర్యలంటూ..
Related Posts:
హైకోర్టు మెట్లెక్కిన తీన్మార్ మల్లన్న: వేధింపులపై పిటిషన్, సోమవారం విచారణతీన్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించాడు. తనపై కేసుల నమోదు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ నెల 3న తనకు నోటీసులు ఇచ్చారని, రెండ్రోజుల సమయంలోనే వి… Read More
తగ్గేదే లేదు: జల వివాదాలపై గట్టిగా పోరాడుదాం: నీటి పారుదలపై సమీక్షలో సీఎం కేసీఆర్, కేంద్రం గెజిట్పై చర్చతెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాల విషయంలో తగ్గేదే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులపై … Read More
Taliban దాష్టీకం: మసీదు వద్దే అఫ్గాన్ జాతీయ మీడియా చీఫ్ దవా ఖాన్ హతం -సైన్యం దాడులుదక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత దేశంపై పట్టు సాధించే దిశగా తాలిబన్లు పేట్రేగిప… Read More
ఈశాన్యంలో మళ్లీ భూప్రకంపనలు -బిష్ణుపూర్ కేంద్రంగా మణిపూర్లో భూకంపం: ఎన్సీఎస్ వివరాలివి..వరుస భూకంపాలు ఈశాన్య భారతాన్ని కలవరపెడుతున్నాయి. ప్రధానంగా మణిపూర్ రాష్ట్రంలో రోజుల వ్యవధిలోనే భూకంపాలు వస్తుండటం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తున్… Read More
సీజేఐ రమణ మరో సంచలనం- ట్రిబ్యునళ్లను మూసేయమంటారా? -మోదీ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయవ్యవస్థ పరిధి, దానికి రాజ్యాంగంలోని ఇతర వ్యవస్థ నుంచి అందాల్… Read More
0 comments:
Post a Comment