హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. ప్రజల్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ పట్ల నమ్మకం పెంచేందుకు రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ తానే తీసుకుంటానని రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా కొత్త స్ట్రెయిన్తో భయం లేదని, బర్డ్ ఫ్లూ వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38vxwsB
తొలి వ్యాక్సినేషన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటెల రాజేందర్, ఎందుకంటే?
Related Posts:
హైదరాబాద్లో విషాదం... కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే మహిళ మృతి...హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే ఓ మహిళ మృతి చెందింది. అప్పటిదాకా హుషారుగా,సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న… Read More
బీటెక్ విద్యార్థిని దారుణ హత్య: నడిరోడ్డుపై పొడిచి చంపిన దుండగుడుఅమరావతి: గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఓ దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగ… Read More
భారత యువతులు సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరు: ఎంపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలుభోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ యువతులెవరూ సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరని హైకోర్టు వ్యాఖ్యానించింది.… Read More
Dating King: 335 మంది మహిళలతో-డేటింగ్ సుందర్ క్రేజీ స్టోరీ-టార్గెట్ రీచ్ అవాలంటే మరో 30 మందితో..అతని టార్గెట్ 365 మంది మహిళలతో డేటింగ్ చేయడం. ఇప్పటివరకూ 335 మంది మహిళలతో డేటింగ్ చేసిన అతను... మరో 30 మంది మహిళలతో డేటింగ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున… Read More
మోదీ సర్కారుపై సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు -ఏ చట్టం ఎందుకో తెలియట్లే -పార్లమెంట్ తీరుపై తీవ్ర ఆవేదన75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట మొదలుకొని దేశవ్యాప్తంగా గల్లీగల్లీలో జరిగిన సంబురాల్లో జయజయ ధ్వానాలే తప్ప ఆత్మావలోకనం, ఆత్మవిమర… Read More
0 comments:
Post a Comment