హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. ప్రజల్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ పట్ల నమ్మకం పెంచేందుకు రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ తానే తీసుకుంటానని రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా కొత్త స్ట్రెయిన్తో భయం లేదని, బర్డ్ ఫ్లూ వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38vxwsB
తొలి వ్యాక్సినేషన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటెల రాజేందర్, ఎందుకంటే?
Related Posts:
పంటపొలాల్లో పడిన విమానం, గాలిల్లో చక్కర్లు కొట్టి క్రాష్ ల్యాండ్, ఇద్దరు పైలట్ల మృతి..వికారాబాద్లో జిల్లాలో ఓ విమానం క్రాష్ ల్యాండయ్యింది. బట్వార మండలం సుల్తాన్పూర్ సమీపంలో గల పంటపొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్, ట్రైనీ పైలట్ … Read More
ఎన్నికల సమరానికి బీజేపీ.. బ్యాంకాక్ ట్రిప్ కు రాహుల్: ప్రచార బాధ్యతల నుంచి తప్పించారా?న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ.. భారతీయ జనతాపార్టీ అగ్ర నాయకులు ప్రచార కార్యక్రమాలు, వ్యూహ, ప్రతివ్యూహాల్లో తలమునకలై ఉండగా.. కాంగ… Read More
ప్రియాంక గాంధీకి ఆ దేశ ప్రధాని ఆత్మీయ ఆలింగనంన్యూఢిల్లీ: మనదేశ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుం… Read More
దేశంలో తొలి కార్పొరేట్ రైలు ‘తేజస్’: ప్రత్యేకతలెన్నో.. త్వరలో దేశ వ్యాప్తంగా!లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే తొలి ప్రైవేటు రైలు ‘తేజస్ ఎక్స్ప్రెస్'ను ప్రారంభించారు. ఈ రైలు రైల్వే శాఖకు సంబంధించిన ఐఆర్… Read More
కొట్టుకుపోయిన మూసీ ప్రాజెక్టు గేటు: వృథాగా పోతున్న నీరు, డెడ్స్టోరేజీకి వెళ్లే ప్రమాదంహైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో అతిపెద్దదైన మూసీ ప్రాజెక్టు ఆరో నంబర్ రెగ్యూలేటరీ గేటు శనివారం సాయంత్రం కొట్టుకుప… Read More
0 comments:
Post a Comment