నేడు భోగి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను.' అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తెలుగులోనే ట్వీట్ చేయడం విశేషం. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కూడా దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bD0lFe
Thursday, January 14, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment