నేడు భోగి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను.' అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తెలుగులోనే ట్వీట్ చేయడం విశేషం. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కూడా దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bD0lFe
తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ భోగి శుభాకాంక్షలు... భోగభాగ్యాలు,ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ట్వీట్...
Related Posts:
టీఆర్ఎస్కు షాక్: కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్తికహైదరాబాద్: నగర శివారులోని ఆదిభట్ల మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కొత్త ఆర్తిక గౌడ్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ … Read More
year ender 2020 : హైదరాబాద్ ను ముంచేసిన వరదలు ఓ చేదు జ్ఞాపకం .. అపార ఆస్తి, ప్రాణ నష్టం2020 వ సంవత్సరంలో కరోనా మహమ్మారి తో పాటుగా హైదరాబాదీలు మర్చిపోలేని చేదు జ్ఞాపకం భాగ్యనగరానికి ఈసారి విపరీతంగా కురిసిన వర్షాలు, వరదలు. గతంలో 1908 సంవత్… Read More
మహబూబాబాద్లో వింత వ్యాధి: 130 మందికి తీవ్ర అస్వస్థత..అసలే కరోనా వైరస్.. కొత్త రకం స్ట్రెయిన్తో ఆందోళన నెలకొంది. చలి తీవ్రత పెరగడంతో సీజనల్ వ్యాధుల టెన్షన్ కూడా ఉంది. ఇంతలా ఉత్కంఠ నెలకొంటే మహబూబా బాద్లో… Read More
love marriage: ఆంటీకి 51, అబ్బాయికి 26, గ్రాండ్గా పెళ్లి, ఆంటీ ఆస్తులు అదుర్స్, గుర్రం ఎక్కాడు, అంతే !చెన్నై/ కన్యాకుమారి: అనారోగ్యంగా ఉన్న తల్లిని చూసుకోవాలని ఆలోచించిన మహిళ 51 ఏళ్లు దాటిపోయినా పెళ్లి చేసుకోలేదు, కోట్ల రూపాయల ఆస్తులతో పాటు బ్యూటీపార్ల… Read More
మీకు బైక్, కారు ఉందా? ఆర్సీ, లైసెన్స్ తదితర పత్రాల చెల్లుబాటు మార్చి 31 వరకు పొడిగింపుబైక్, కారు సహా ఇతర వాహనాలకు సంబంధించిన పత్రాల చెల్లుబాటును కేంద్రం మరింత పొడిగించింది. కరోనా విలయం కొనసాగుతున్నందున పత్రాల రెన్యూవల్ లో ఇబ్బందులు నెలక… Read More
0 comments:
Post a Comment