ఇవాళ ఢిల్లీలో రైతుల ఆందోళనలు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రం సీరియస్ అయింది. ముఖ్యంగా ఎర్రకోటపై రిపబ్లిక్ డే రోజు జెండాఎగరవేయడం, ట్రాక్టర్లతో పోలీసులపైకి దూసుకెళ్లడం వంటి విషయాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్షా మధ్యాహ్నం తర్వాత ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39h4op6
రైతుల రచ్చపై కేంద్రం సీరియస్- అమిత్షా అత్యవసర భేటీ- కీలక నిర్ణయాలు ?
Related Posts:
AIIMSలో ఉద్యోగాలు: టెక్నీషియన్తో పాటు ఇతర పోస్టుల వివరాలు ఇవే..!ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సైంటిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రా… Read More
వైఎస్ షర్మిల పార్టీ: పోడు భూములే ఎజెండా, ఖమ్మం గుమ్మం నుంచి ప్రజల్లోకి..పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల అందుకోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. తనతో వచ్చేవారు, సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. ఇటీవల హైద… Read More
అయ్యో యశస్విని.. చదువు కొనలేక తనువు చాలించింది -ఫీజు వేధింపులకు పేద విద్యార్థిని బలిదాదాపు విషవలయంగా తయారైన విద్యావ్యవస్థలో మరో చిన్నారి సరసత్వతి కన్నుమూసింది. చదువంటే ఆమెకు ఇష్టం. నిరుపేద నేపథ్యమైనా పాఠశాలలో మాత్రం చదువుల తల్లే. పెద్… Read More
Help: హెలికాప్టర్ కావాలి, లోన్ కోసం రాష్ట్రపతికి లెటర్ రాసిన మహిళా రైతు, ఎందుకు ?, ఏమిటి?భోపాల్/ న్యూఢిల్లీ: హెలికాప్టర్ కొనుగోలు చెయ్యడానికి ఆర్థిక సహాయం చెయ్యాలని, లోన్ ఇప్పించాలని ఓ పేద మహిళ ఏకంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మనవి చే… Read More
అగ్రరాజ్య పౌరసత్వం వదిలి, రాజకీయాల్లోకి ఎంట్రీ.. రెండోసారికి మేయర్ పదవీ..గ్రేటర్ మేయర్గా గద్వాల విజయలక్ష్మీ ఎన్నిక జరిగింది. మేయర్ పీఠం కోసం పోటీ ఉన్న పదవీ మాత్రం ఆమెనే వరించింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ మద్దతు ఇవ… Read More
0 comments:
Post a Comment