Sunday, January 31, 2021

ఇక టీఎంసీలో మమత ఒక్కరే! వామపక్షాల కంటే దారుణమంటూ అమిత్ షా తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. టీఎంసీ నేతలు బీజేపీలో చేరడానికి మమత ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j1G9P4

Related Posts:

0 comments:

Post a Comment