న్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. టీఎంసీ నేతలు బీజేపీలో చేరడానికి మమత ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j1G9P4
ఇక టీఎంసీలో మమత ఒక్కరే! వామపక్షాల కంటే దారుణమంటూ అమిత్ షా తీవ్ర విమర్శలు
Related Posts:
అనసూయ భరద్వాజ్పై అభ్యంతరకర వ్యాఖ్యలు: ట్విట్టర్ స్పందనపై అసంతృప్తి, సైబర్ క్రైం పోలీసులకు థ్యాంక్స్హైదరాబాద్: సినీ నటి, ప్రముఖ తెలుగు యాంకర్ అనసూయ భరద్వాజ్కు సోషల్ మీడియాలో ఆకతాయిల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి, మామూలు కామెంట్లు కాకుండా అసభ్యకరరీతిల… Read More
ఆ విషయంపై ఎందుకు నోరు మెదపట్లేదు.. బండారం బయటపడుతుందనా.. : చంద్రబాబుకు మంత్రి అనిల్ ప్రశ్నగతంలో సుజనా చౌదరి,సీఎం రమేష్లపై ఐటీ దాడులు జరిగితే... కేంద్రం తమపై కక్ష కట్టిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు తన మాజీ పీఎస్పై ఐటీ దాడులు జరి… Read More
Adireddy Bhavani: దిశ పోలీస్ స్టేషన్లో టీడీపీ మహిళా ఎమ్మెల్యే: వైసీపీ సోషల్ మీడియాపై..!కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరంలో ప్రారంభించిన మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ … Read More
రామేశ్వరరావుకు రేవంత్ రెడ్డి షాక్: మైహోంతోపాటు సర్కారుకు భూ కేటాయింపులపై హైకోర్టు నోటీసులుహైదరాబాద్: మైహోం రామేశ్వర్ రావుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి షాకిచ్చారు. మై హోం రామేశ్వరరావు సంస్థకు చేసిన భూ కేటాయింపులపై హైకోర్టులో రేవంత్ … Read More
కరీంనగర్లో తెగబడ్డ ప్రేమోన్మాది.. కత్తితో ఇంట్లోకి చొరబడి యువతి హత్య..ఓవైపు లైంగిక వేధింపుల ఘటనలు.. మరోవైపు ప్రేమ పేరుతో దాడులు.. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో… Read More
0 comments:
Post a Comment