Tuesday, January 5, 2021

ఏపీలో కరోనా: పెరిగిన కేసులు -కొత్తగా 377, నలుగురు మృతి -చిత్తూరులో మళ్లీ పైపైకి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. రాష్ట్ర వైద్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 51,420 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, కొత్తగా 377 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య సంఖ్య 8,83,587కి చేరింది. కరోనా మహమ్మారి బారిన పడి మంగళవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/394EUu0

Related Posts:

0 comments:

Post a Comment