ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి . ఫిల్టర్ లేకుండా నోటికొచ్చినట్టు తిట్టుకుంటూనే ఉన్నారు. అంతేకాదు ఆలయాలలో సత్య ప్రమాణాల దాకా రచ్చ ను కొనసాగిస్తున్నారు. తాజాగా మహాభారతాన్ని కూడా వదలకుండా అందులోని పాత్రలతో తిట్టుకోవడం మొదలుపెట్టారు. అసమర్దుడైన పుత్రరత్నం కోసం 40 ఇయర్స్ ఇండస్టీ ఉన్మాద ధ్వంసరచన : చంద్రబాబుపై సాయిరెడ్డి ఫైర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MXUmkc
సైంధవుడి పాత్రే చంద్రబాబుది ; ఎంపీ సాయిరెడ్డి ట్వీట్ .. ఏ2 శకుని అట్టహాసమంటూ వర్ల రివర్స్ అటాక్
Related Posts:
మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు: ఫిబ్రవరి 24 నుంచే, నాలుగు రోజులుహైదరాబాద్: తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క సారలమ్మ మేడారం చిన్న జాతర(మండల మెలిగే పండగ) తేదీలను ఆలయ పూజారులు ప్రకటించార… Read More
చైనాలో ఐస్క్రీంలో కరోనా మహమ్మారి: వెయ్యి మందికిపైగా క్వారంటైన్లోకిబీజింగ్: కరోనావైరస్ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో మరోసారి ఆ వైరస్ విజృంభిస్తోంది. ఇటీవల కాలంలో చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. తా… Read More
తత్కాల్ సిలిండర్: బుక్ చేసిన గంటల్లో సిలిండర్, రూ.25 ఎక్కువ..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవకాశం కల్పిస్తోంది. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులకు తత్కాల్ సేవలు అందజేస్తోంది. తత్కాల్ సేవ అంటే సిలిండర్ బుక్ చేసిన గ… Read More
ప్రముఖ సంగీత విద్యాంసుడు ముస్తాఫా ఖాన్ కన్నుమూత: ప్రధాని మోడీ సంతాపంముంబై: ప్రముఖ సంగీత విద్యాంసుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఉస్తాద్ గులామ్ ముస్తాఫా ఖాన్(89) కన్నుమూశారు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆదివారం మధ్య… Read More
‘కర్ణాటక’ను మహారాష్ట్రలో కలిపేస్తాం -సీఎం ఉద్ధవ్ సంచలనం -మళ్లీ తెరపైకి బెల్గామ్ సరిహద్దు వివాదంమరాఠాల కోసమే పుట్టుకొచ్చిన శివసేన పార్టీ.. సుదీర్ఘకాలం బీజేపీకి మిత్రుడిగా కొనసాగి.. ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని… Read More
0 comments:
Post a Comment