ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి . ఫిల్టర్ లేకుండా నోటికొచ్చినట్టు తిట్టుకుంటూనే ఉన్నారు. అంతేకాదు ఆలయాలలో సత్య ప్రమాణాల దాకా రచ్చ ను కొనసాగిస్తున్నారు. తాజాగా మహాభారతాన్ని కూడా వదలకుండా అందులోని పాత్రలతో తిట్టుకోవడం మొదలుపెట్టారు. అసమర్దుడైన పుత్రరత్నం కోసం 40 ఇయర్స్ ఇండస్టీ ఉన్మాద ధ్వంసరచన : చంద్రబాబుపై సాయిరెడ్డి ఫైర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MXUmkc
Tuesday, January 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment