Tuesday, January 19, 2021

ఏపీలో కొత్తగా 179 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటి బులెటిన్‌లో 100 కంటే తక్కువగా నమోదైన కరోనా కేసులు.. ఇవాల్టి బులెటిన్‌లో 200లకు చేరువగా ఉన్నాయి. అయితే, కరోనా కొత్త కేసుల కంటే కూడా కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. తాజాగా 200 మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sEgT5X

0 comments:

Post a Comment