అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటి బులెటిన్లో 100 కంటే తక్కువగా నమోదైన కరోనా కేసులు.. ఇవాల్టి బులెటిన్లో 200లకు చేరువగా ఉన్నాయి. అయితే, కరోనా కొత్త కేసుల కంటే కూడా కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. తాజాగా 200 మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sEgT5X
ఏపీలో కొత్తగా 179 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?
Related Posts:
శాపగ్రస్థ పదవేనా..? పీసిసి పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి ఉత్తమ్ ను వెంటాడుతున్న వివాదాలు..!!హైదరాబాద్ : ఉత్తమ్కుమార్రెడ్డి పీసీసీ పీఠంపై ఏ ముహూర్తంలో కూర్చున్నాడో కానీ, నిత్యం వివాదం, సమరమే..! ఇటు అయినవారితో. అటు ప్రత్యర్థులతో ఇరువైపుల… Read More
నూతన ఎంపీ నుస్రత్ జహాన్కు ఫత్వా...హిందు సంప్రదాయంలో ప్రమాణ స్వీకారంపై మండిపాటు...!పశ్చిమ బెంగాల్ నటి..ఇటివల జరిగిన ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుండి నూతన పార్లమెంట్ సభ్యులురాలిగా ఎన్నికైన నుస్రత్ జహాన్ సైతం మతపరమైన వేధింపుల… Read More
టీఆర్ఎస్ నేతల బరితెగింపు... మహిళ అధికారిపై కర్రలతో దాడి...! (వీడియో)కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్లో అటవీ శాఖ అధికారులపై రైతులు దాడి చేశారు. రైతులు దున్నుకుంటున్న భూమి అటవీ శాఖది కావడంతో భూమిని దున్నేందుకు వెళ్లిన అటవీ స… Read More
25 ఏళ్లుగా బీజేపీకి దిక్కు లేదు.. కాలం చెల్లిన నేతలకు కండువా.. మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్యలుహైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చందంగా వార్ ముదురుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస… Read More
తెలుగు రాష్ట్రాల్లో వికసిస్తున్న కమలం..! బీజేపిలో కొసాగుతున్న జోష్..!!అమరావతి/హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభావం చాటుతోంది. ఏపీతో పాటు తెలంగాణలో బీజేపీ దూకుడు మీదుంది. అధ్యక్షుడు కన్నా లక్… Read More
0 comments:
Post a Comment