Friday, January 15, 2021

చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...

చర్చలు మళ్లీ విఫలమయ్యాయి... వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు పట్టుబట్టడం,కేంద్రం ససేమిరా అనడం... మొత్తంగా ఏ పురోగతి లేకుండానే మరోసారి చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో ఇప్పటికే 50 రోజులు దాటిన రైతుల ఆందోళనలు మరికొంత కాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 19న రైతులతో కేంద్రం మరోసారి చర్చలు జరపనున్నప్పటికీ... అప్పుడు కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38MjEu5

Related Posts:

0 comments:

Post a Comment