ఖగోళ రహస్యాలు ఎప్పుడూ అబ్బురపరుస్తూనే ఉంటాయి. ఆదీ అంతం చిక్కని విశ్వంతరాళంలో శాస్త్రవేత్తల పరిశోధనలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి తెస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో నేషనల్ ఏరోనాటిక్స్&స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) చంద్రుడికి సంబంధించి పలు కొత్త విషయాలను ఆవిష్కరించింది. చంద్రుడి దక్షిణార్ధ గోళంలో క్లావియస్ అనే ఓ భారీ బిలంపై నీటి జాడను నాసా గుర్తించింది.భూమిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KnBzh7
Year Ender 2020 : చంద్రుడిపై భారీగా నీటి ఆనవాళ్లు... నాసా పరిశోధనల్లో వెల్లడి...
Related Posts:
వైజాగ్లో దారుణం... రోడ్డుపై వెళుతున్న మహిళపై యాసిడ్ దాడి...విశాఖలో దారుణం చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళుతున్న వివాహితపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. దీంతో భాదిత మహిళను స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస… Read More
దిశ హత్య కేసు : వివరాలు ఎందుకు బహిర్గతం చేశారు... హైకోర్టు సీరియస్ఇటివల జరిగిన సంచలనం సృష్టించిన దిశ హత్య కేసుపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. బాధితురాలి వివరాలను ఎందుకు బహిర్గతం చేశారో తెలుపాలని రాష్ట్ర పోలీసులకు … Read More
మనిషి కాదు మృగం:వివాహితపై లైంగికదాడి,పదేళ్ల కూతురిపై కూడా..భర్త సహా ఇద్దరి హత్య..దిశ హత్యోదంతాన్ని యావత్ జాతి ఖండిస్తోంది. నిందితులకు కఠిన శిక్ష విధించాలని, చట్టాలను మార్చాలని డిమాండ్ చేస్తోంది. కానీ దిశ ఘటనకు ముందు ఉత్తర ప్రదేశ్ల… Read More
పవన్ కల్యాణ్ దారేది? బీజేపీకి దూరం లేనన్న జనసేన నేతఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దారేటు..? ఓవైపు అధికార వైసీపీ నేతలు, ప్రభుత్వ విధానాలతో పాటు ఏకంగా సీఎం జగన్ను టార్గెట్ చేస్తున్న పవన్ కల్యాణ్ తన పాత… Read More
మూకదాడుల నియంత్రణకు చట్టాన్ని మారుస్తాం: అమిత్ షాన్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న మూక దాడులను నియంత్రించేందుకు చట్టాన్ని మార్చాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇప్పటికే దీనిపై… Read More
0 comments:
Post a Comment