కరోనా వైరస్ వచ్చిన వారికి తీసుకుంటోన్న వ్యాక్సిన్ వల్ల ఒక్కొక్కరికీ ఒక్కో ప్రభావం చూపిస్తోంది. తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. అయితే అమెరికాలో ఓ హెడ్ నర్స్ వ్యాక్సిన్ తీసుకున్నాక బ్రీఫింగ్ ఇస్తున్నారు. అంతకుముందే ఆమె టీకా తీసుకున్నారు. అయినా మూర్ఛపోయారు. దీంతో వ్యాక్సిన్ వల్ల కలిగే సమస్యలపై ఒకింత ఆందోళన నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34uQptf
వ్యాక్సిన్ తీసుకున్నాక మైకం.. మీడియాతో మాట్లాడుతుండగా సొమ్మసిల్లి.. ఓ హెడ్ నర్స్
Related Posts:
కోటయ్య అనారోగ్యంపై ఆనందయ్య రియాక్షన్-దుష్ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే-లేనిపోని అపోహలు సృష్టించవద్దని..నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై దుష్ప్రచారం వద్దని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి విజ్ఞప్తి చ… Read More
ప్రిన్సెస్ లతీఫా: బందీగా మారిన దుబయి రాకుమార్తె బతికే ఉన్నారా.. ఆ ఇన్స్టాగ్రామ్ ఫొటోలు ఏం చెబుతున్నాయి.. ఆమె ఎక్కడున్నారుదుబయి పాలకుడు కుమార్తె ప్రిన్సెస్ లతీఫా తన స్నేహితులతో కనిపిస్తున్న ఓ ఫోటోను రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచి ఇటీవల పోస్ట్ చేశారు. అంతకు కొన్నినెలల ము… Read More
Telangana strict lockdown: నో ఎక్స్క్యూజ్: ఏపీతో సరిహద్దులు క్లోజ్: వాటికి మాత్రమే అనుమతిహైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి 10 రోజుల కఠిన లాక్డౌన్ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం తగ్గు… Read More
కోవిడ్: తెలంగాణలో 25 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లు ఉన్నారని ఆరోగ్య శాఖ అంచనా - ప్రెస్ రివ్యూతెలంగాణలో 25 లక్షల మంది కరోనా సూపర్ స్ప్రెడర్లు ఉంటారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది. రాష… Read More
Delhi unlock: అలా చేస్తే..నో థర్డ్వేవ్: కరోనాను జయించినట్టే: ఓపిగ్గా ఇంకో వారం: కేజ్రీవాల్న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశ రాజధానిలో అమలు చేస్తోన్న లాక్డౌన్ను మరోసారి పొడిగించిందక్కడి ప్రభుత్వం. లాక… Read More
0 comments:
Post a Comment