Wednesday, December 16, 2020

జగన్‌కు బీజేపీ అనూహ్య సవాల్ -చర్చిల నుంచి వసూళ్లు -సోము వీర్రాజు సంచలనం -పవన్ ఫ్యాక్టర్

వీలైన ప్రతిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రిస్టియానిటీని వేలెత్తి చూపుతూ, వైసీపీ పాలనలో హిందూ ఆలయాలకు దుర్గతి పట్టిందనే బీజేపీ తాజాగా ఏపీ సర్కారుకు అనూహ్య సలవాలు విసిరింది. ఏపీలో ఉద్దేశపూర్వకంగా ఆలయాలను కూల్చుతూ, చర్చిలు, మసీదులకు ఆర్థిక వసతులు కల్పిస్తున్నారని ఆరోపించింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38aPnDK

Related Posts:

0 comments:

Post a Comment