వీలైన ప్రతిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రిస్టియానిటీని వేలెత్తి చూపుతూ, వైసీపీ పాలనలో హిందూ ఆలయాలకు దుర్గతి పట్టిందనే బీజేపీ తాజాగా ఏపీ సర్కారుకు అనూహ్య సలవాలు విసిరింది. ఏపీలో ఉద్దేశపూర్వకంగా ఆలయాలను కూల్చుతూ, చర్చిలు, మసీదులకు ఆర్థిక వసతులు కల్పిస్తున్నారని ఆరోపించింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38aPnDK
జగన్కు బీజేపీ అనూహ్య సవాల్ -చర్చిల నుంచి వసూళ్లు -సోము వీర్రాజు సంచలనం -పవన్ ఫ్యాక్టర్
Related Posts:
డబుల్ మర్డర్: నర్సింగ్ విద్యార్థిని, ఆమె సోదరి దారుణ హత్య: పెనంతో తలపై మోది.. !రాయ్ పూర్: వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతంలో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తరువాత కూడా మహిళలు, విద్యార్థినులపై ఘాతుకాలు ఆగట్లేదు. తన సోదరితో కలిసి పేయింగ… Read More
50 కాదు.. మూకుమ్మడిగా 150 మంది దాడి చేసినా రెడీ.. జగన్ సర్కార్పై ఘాటుగా చంద్రబాబురైతు భరోసాపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మీ పత్రిక ఈనాడులో కూడా ప్రకటనలు ఇస్తామంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు … Read More
జరభద్రం: ఫోన్ వచ్చిందని వెళ్లిన డాక్టర్.. తీరా వెళితే బట్టలు విప్పమన్నారు ఆ తర్వాత..!సొంతంగా క్లినిక్ను నడుపుతున్న డాక్టర్లు జరభద్రం. ఎప్పుడైనా ఎవరినుంచైనా సరే జబ్బు చేసింది వెంటనే ఇంటికి వచ్చి చూడాలని ఫోన్ వస్తే జాగ్రత్తతో వ్యవహరించం… Read More
Citizenship Bill: సరైన అవగాహనే లేదంటూ యూఎస్ ప్యానెల్కి భారత్ కౌంటర్న్యూఢిల్లీ: లోక్సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికాకు చెందిన యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్(యూఎస్సీఐఆర్ఎఫ్) చేసిన వ్యాఖ్… Read More
పంతం నెగ్గించుకున్న విద్యార్థులు... ముస్లిం ప్రోఫెసర్ను తప్పించిన యూనివర్శిటిహిందూ బనారస్ విశ్వవిద్యాలయంలో చెలరేగిన వివాదానికి యూనివర్శిటీ అధికారులు ఫుల్స్టాప్ పెట్టారు. సంస్కతం డిపార్ట్మెంట్లో ఫ్రోఫెసర్గా చేరిన ముస్లిం ఫ్ర… Read More
0 comments:
Post a Comment