అనంతపురం: జిల్లాలోని గుత్తిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం గుత్తి-నెల్లూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ద్విచక్ర వాహనానికి సంబంధించిన పెట్రోల్ ట్యాంక్ లీకై మంటలు వ్యాపించడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాడికి మండలం బోగలకట్టకు చెందిన నారాయణ రెడ్డి(45), రోశిరెడ్డి(65)
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WMsIIH
లారీని ఢీకొట్టిన బైక్: చెలరేగిన మంటలు, ఇద్దరు సజీవ దహనం
Related Posts:
భారత తొలి లోక్పాల్గా జస్టిస్ పీసీ ఘోష్ ప్రమాణస్వీకారంఢిల్లీ: దేశంలోనే తొలిలోక్పాల్గా జస్టిస్ పినాకి ఘోష్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ పీసీ ఘోష్తో ప్రమాణ స్వీకారం చేయించా… Read More
ఒడిషా బీజేపీలో టికెట్ లొళ్లి... పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తాళాలు వేసిన అసంతృప్తులుఒడిషా: ఒడిషా బీజేపీలో టికెట్ కేటాయింపుల విషయం గొడవకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా టికెట్ దొరకని నేతలు ఆందోళనకు దిగారు. ఇక భువనేశ్వర్లో అయితే నిరసన… Read More
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు మరో అవాంతరం: నిర్మాతకు ఈసీ నోటీసులుఅమరావతి: ఊహించిందే జరుగుతోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల వ్యవహారంలో మరో ట్విస్ట్ వచ్చి పడింది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా..… Read More
దేవేందర్తో రేవంత్ మంతనాలు ? అందుకోసమేనా ?హైదరాబాద్ : ఎన్నికల వేళ చిత్ర, విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పడు ఎడమొహం, పెడమొహంగా ఉండే నేతలు ఆప్యాయ పలకరింపులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగ… Read More
ఏపీ, తెలంగాణ చిచ్చు..! పట్టు సడలిందా డాటా చోరీ కేసు?హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ, తెలంగాణ విడిపోయాక.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య చిచ్చు రేగుతూనే ఉంది. ప్రతిసారి ఏదో ఒక అంశంలో రెండింటి మధ్య వ… Read More
0 comments:
Post a Comment