భారత్లో కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో 'ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్' వైరస్ హాట్ స్పాట్గా మారి దేశం మొత్తాన్ని కలవరపెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు మర్కజ్ ఉదంతం దేశాన్ని ఎంతలా టెన్షన్కి గురిచేసిందో ఇప్పుడు 'యూకె రిటర్నీస్' కూడా దేశాన్ని అంతలా టెన్షన్కి గురిచేస్తున్నారు. యూకె నుంచి వచ్చిన 20 మంది ప్రయాణికులకు కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WCSZJe
Wednesday, December 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment