Wednesday, December 23, 2020

కొత్త స్ట్రెయిన్ : అదే జరిగితే మన హెల్త్ కేర్ సిస్టమ్‌ కుప్పకూలడమే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సైంటిస్ట్

భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో 'ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్' వైరస్ హాట్ స్పాట్‌గా మారి దేశం మొత్తాన్ని కలవరపెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు మర్కజ్ ఉదంతం దేశాన్ని ఎంతలా టెన్షన్‌కి గురిచేసిందో ఇప్పుడు 'యూకె రిటర్నీస్' కూడా దేశాన్ని అంతలా టెన్షన్‌కి గురిచేస్తున్నారు. యూకె నుంచి వచ్చిన 20 మంది ప్రయాణికులకు కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WCSZJe

0 comments:

Post a Comment