భారత్లో కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో 'ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్' వైరస్ హాట్ స్పాట్గా మారి దేశం మొత్తాన్ని కలవరపెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు మర్కజ్ ఉదంతం దేశాన్ని ఎంతలా టెన్షన్కి గురిచేసిందో ఇప్పుడు 'యూకె రిటర్నీస్' కూడా దేశాన్ని అంతలా టెన్షన్కి గురిచేస్తున్నారు. యూకె నుంచి వచ్చిన 20 మంది ప్రయాణికులకు కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WCSZJe
కొత్త స్ట్రెయిన్ : అదే జరిగితే మన హెల్త్ కేర్ సిస్టమ్ కుప్పకూలడమే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సైంటిస్ట్
Related Posts:
భారత గణతంత్రకు బ్రిటిష్ అతిథి -‘2021 రిపబ్లిక్ డే’ చీఫ్ గెస్ట్గా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి విశిష్ట అతిథిగా బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కానున్నారు. జనవరి 26న ఢిల్లీలోని రాజ్ పథ్ లో జరిగే వేడుకలకు… Read More
గ్రేటర్ ఎన్నికలు : విమర్శలకు చెక్... తుది ఓటింగ్ శాతమెంతో తెలుసా...?గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తుది ఓటింగ్ శాతాన్ని ఎన్నికల కమిషన్ బుధవారం(డిసెంబర్ 2) ప్రకటించింది. ఈసారి ఎన్నికల్లో 46.68 శాతం … Read More
అంటార్కిటికా: దక్షిణ ధ్రువం ఎవరికి చెందుతుంది? తమదంటే తమదని చాలా దేశాలు ఎందుకు వాదిస్తున్నాయి?భూమిపై అత్యంత చల్లని, అత్యధిక వేగంతో గాలులు వీచే, ద్రవ రూపంలో నీరు అతి తక్కువగా ఉండే ఖండం అంటార్కిటికా. అందుకే ఈ ప్రాంతానికి చెందిన సొంత ప్రజలంటూ ఎవరూ… Read More
సత్ప్రవర్తన: ముందస్తు విడుదలకు వీకే శశికళ దరఖాస్తుబెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ ముందస్తు విడుదలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లుగా … Read More
డిసెంబర్ - 2020 కార్తిక, మార్గశిర మాసాలలో ముహూర్తములుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment