చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన బురెవి తుఫాన్ మరింత తీవ్ర రూపాన్ని సంతరించుకోనుంది. పెను తుఫాన్గా మారనుంది. శుక్రవారం ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతోన్న బురెవి.. తమిళనాడు దక్షిణ జిల్లాల్లో తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కన్యకుమారి వద్ద తీరాన్ని తాకొచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ly6ST0
Tuesday, December 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment