న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Klk69
Wednesday, December 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment