ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 214 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,78,937కి చేరింది. మొత్తం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pgBcE7
ఏపీలో అత్యల్ప స్థాయికి కరోనా కేసులు... కొత్తగా 214 మందికి పాజిటివ్,ఇద్దరు మృతి...
Related Posts:
Bigg Boss Telugu Elimination:ఈ వారం సర్ప్రైజ్ ఎలిమినేషన్.. ఎవరో తెలుసా..?హైదరాబాద్: నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్బాస్ షో ముగింపు దశకు చేరుకుంటోంది. ఇక ఇప్పటికే ఇంట్లో అన్ని ఎమోషన్స్ను ప్రేక్షకులు చూసేశారు. ఒకరిత… Read More
రాష్ట్రీయ విసృత్ ప్రవాస్: 100 రోజుల బీజేపీ యాత్ర, బలహీనప్రాంతాలపై జేపీ నడ్డా ఫోకస్..బీహర్ ఎన్నికలు సహా.. ఉప ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. దీంతో ఆ పార్టీ ఊపుమీదుంది. విజయం సాధించామని ఉప్పొంగి పోవడం లేదు. 2024 సార్వత్రిక ఎన్నిక… Read More
ఇంకెన్నాళ్లు...? ఓపిక నశించి.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి గృహ ప్రవేశాలు..ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ఆలస్యం కావడంతో.. అక్కడి లబ్దిదారుల ఓపిక నశించింది. ఇక అధికారులు ఇప్పట్లో తమకు ఇళ్లు ఇవ్వరని నిర్ణయ… Read More
పాకిస్తాన్కు చిక్కి- 23 ఏళ్లు జైళ్లలో మగ్గి ఒడిశా తిరిగొచ్చిన గిరిజనుడు- అరుదైన ఘటన23 ఏళ్ల క్రితం ఒడిశాలోని ఓ మారుమూల గ్రామం జంగతోలి. ఓ 27 ఏళ్ల మతిస్దిమితం లేని గిరిజనుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి పాకిస్తాన… Read More
స్వరూపానందపై జగన్ స్వామిభక్తి .. ఆ నిర్ణయం తింగరి చేష్టలకు నిదర్శనం : యనమల ఫైర్ఈనెల 18వ తేదీన శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పుట్టినరోజు సందర్భంగా 23 దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలతో కానుకలు పంపాలన్న దేవాదాయశాఖ ఆదేశాలను టి… Read More
0 comments:
Post a Comment