ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 214 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,78,937కి చేరింది. మొత్తం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pgBcE7
ఏపీలో అత్యల్ప స్థాయికి కరోనా కేసులు... కొత్తగా 214 మందికి పాజిటివ్,ఇద్దరు మృతి...
Related Posts:
రైతుల ఆందోళనతో కరోనా విజృంభణ, అత్యవసర సేవలకు విఘాతం: సుప్రీంకోర్టులో పిటిషన్న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనపై ఓం ప్రకాశ్ అనే న్యాయవాది సుప్రీంకో… Read More
స్ధానిక ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం- నిరవధిక వాయిదాఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రకటనలు చేస్తూన్న వైసీపీ ప్రభుత్వం, హైకోర్టులోనూ అదే వైఖరి అవలంబిస్తోంది. ఎన్నికల వాయిదా కోసం వ… Read More
దుబ్బాకను మరిపించబోయారు.. గ్రేటర్లోనూ దెబ్బైపోయారు... చేజేతులా కేసీఆరే చేసుకున్నారు...దెబ్బ మీద దెబ్బ... ఊహించని దెబ్బ... సెంచరీ దాటుతామని ధీమాగా చెప్పిన ముఖాలు ఇప్పుడు చిన్నబోయాయి... గ్రేటర్ పీఠం అధికార టీఆర్ఎస్దే కావొచ్చు... కానీ ఎంత… Read More
హెరిటేజ్ కోసం డెయిరీల ఉసురు తీసిన చంద్రబాబు- ఎలాగో చెప్పిన సీఎం జగన్ఏపీ ప్రభుత్వం తాజాగా గుజరాత్కు చెందిన అమూల్ సంస్ధతో డెయిరీ రంగం బలోపేతం కోసం ఓ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.6551 కోట్ల రూపాయల ఖర్చుతో అమూల్ సంస్ధ… Read More
జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎవరు గెలిచినా సరే .. సెలబ్రేట్ చేసుకునేది బీజేపీనే .. రీజన్ ఇదే !! జిహెచ్ఎంసి ఎన్నికలలో ఎవరు విజయం సాధించినా , బీజేపీ మాత్రం ఈ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈరోజు కౌంటింగ్ ప్రారంభం నుంచి బిజ… Read More
0 comments:
Post a Comment