న్యూఢిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతలకు కారణమవుతున్న పాకిస్థాన్, చైనాలకు అంతర్జాతీయ వేదికపై హెచ్చరికలు చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో)లోని సభ్య దేశాలన్నీ పరస్సరం గౌరవించుకోవాలని ప్రధాని హితవు పలికారు. మంగళవారం జరిగిన ఎస్సీవో శిఖరాగ్ర సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేశారు. వర్చువల్గా జరిగిన ఈ 20వ సమావేశానికి 8 మంది సభ్యదేశాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eHCd3W
Tuesday, November 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment