Tuesday, November 10, 2020

ఎంత చెప్పినా మార్పులేదు: పాక్, చైనాలకు ఎస్‌సీవో వేదికగా ప్రధాని మోడీ చురకలు

న్యూఢిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతలకు కారణమవుతున్న పాకిస్థాన్, చైనాలకు అంతర్జాతీయ వేదికపై హెచ్చరికలు చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో)లోని సభ్య దేశాలన్నీ పరస్సరం గౌరవించుకోవాలని ప్రధాని హితవు పలికారు. మంగళవారం జరిగిన ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేశారు. వర్చువల్‌గా జరిగిన ఈ 20వ సమావేశానికి 8 మంది సభ్యదేశాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eHCd3W

Related Posts:

0 comments:

Post a Comment