చెన్నై: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాజకీయాల వైపు దృష్టి సారించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడులో పాగా వేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా- బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అమిత్ షా చెన్నైలో మకాం వేశారు. పొత్తుల కోసం ఎత్తులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/339UbYm
అమిత్ షాతో రజినీకాంత్ భేటీ?: బీజేపీలో చేరిక లాంఛనప్రాయమా? బంపర్ ఆఫర్: అటో..ఇటో
Related Posts:
సోషల్ మిడియా వాడకంపై మరిన్ని నిభంధనలు ...సోషల్ మిడియా పోస్టింగ్ నీది..అవి చట్టవిరుద్దమైతే శిక్ష సోషల్ మిడియా సంస్థలది...ఇవి సోషల్ మిడియా లో రాబోతున్న కోంత నిబంధనలు త్వరలో సోషల్ మిడ… Read More
షాకింగ్ ... హెల్మెట్ లేకుండా కార్ డ్రైవింగ్ చేశారని ఫైన్..పోలీసులా మజాకాట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్లు ఇంటికి వస్తాయని ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి ట్రాఫిక్ … Read More
గంటా, తోట త్రిమూర్తులు..దారెటు?అమరావతి: ఎన్నికల ముంగిట్లో అధికార తెలుగుదేశం పార్టీ డీలా పడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఆ పార్ట… Read More
ఉగ్రదాడి ఖండించిన కేసీఆర్.. పుట్టినరోజు వేడుకలకు దూరంహైదరాబాద్ : కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని సీఎం కేసీఆర్ ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదులు దాడి చేశారన… Read More
ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం...వదిలేది లేదు: ప్రధాని మోడీజమ్మూకశ్మీర్లో గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. భద్రతపై కేబినెట్ కమిటీ సమీక్ష సమావేశం తర్వ… Read More
0 comments:
Post a Comment