Saturday, November 21, 2020

అమిత్ షాతో రజినీకాంత్ భేటీ?: బీజేపీలో చేరిక లాంఛనప్రాయమా? బంపర్ ఆఫర్: అటో..ఇటో

చెన్నై: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాజకీయాల వైపు దృష్టి సారించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడులో పాగా వేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా- బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అమిత్ షా చెన్నైలో మకాం వేశారు. పొత్తుల కోసం ఎత్తులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/339UbYm

0 comments:

Post a Comment