Monday, November 16, 2020

అమెరికన్లను భయాందోళనలకు గురి చేస్తోన్న జో బిడెన్ హెచ్చరికలు: మరింత మంది చనిపోతారంటూ

వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్.. తాజాగా చేసిన ఓ ప్రకటన ఆ దేశ ప్రజలను మరింత భయాందోళనలకు గురి చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఒత్తిడిని తీసుకొచ్చేలా, ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకతను కలిగించేలా చేసిన ప్రకటనగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్.. తన ఓటమిని అంగీకరించకపోవడం వల్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f3e2x4

Related Posts:

0 comments:

Post a Comment