వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్.. తాజాగా చేసిన ఓ ప్రకటన ఆ దేశ ప్రజలను మరింత భయాందోళనలకు గురి చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఒత్తిడిని తీసుకొచ్చేలా, ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకతను కలిగించేలా చేసిన ప్రకటనగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్.. తన ఓటమిని అంగీకరించకపోవడం వల్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f3e2x4
అమెరికన్లను భయాందోళనలకు గురి చేస్తోన్న జో బిడెన్ హెచ్చరికలు: మరింత మంది చనిపోతారంటూ
Related Posts:
వైసీపీ నేత పీవీపీకి హైకోర్టు డెడ్ లైన్ - పోలీసులకు లొంగిపోవాలని ఆదేశం - కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్ప్రఖ్యాత ఇండస్ట్రియలిస్ట్, టాలీవుడ్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ కీలక నేత పోట్లూరి వర ప్రసాద్(పీవీపీ)కు సంబంధించి మరో ఆసక్తికర పరిణామం చ… Read More
గవర్నర్ విచక్షణాధికారం: ముఖ్యమంత్రికి 6 పేజీల లవ్ లెటర్: సాయంత్రానికి రిప్లై: ప్రధానికి ఫోన్జైపూర్: రాజస్థాన్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు మరింత ముదిరాయి. పాకాన పడ్డాయి. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం పరిస్థితులకు ఇప్పట్లో బ్రేక్ పడ… Read More
ఏవోబీలో ఎన్కౌంటర్: విశాఖ మావోయిస్టు మృతి, తప్పించుకున్న అగ్రనేతలువిశాఖపట్నం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో మరోసారి తుపాకీ మోతలు కలకలం సృష్టించాయి. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో ఒడిశాలోని మల్కాన్… Read More
అన్లాక్ 3.0: సీఎంలతో రేపు ప్రధాని కాన్ఫరెన్స్ - సినిమా హాళ్లు రీఓపెన్.. స్కూళ్లు బంద్?దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశకు(సామూహిక వ్యాప్తి) చేరిందా? అనేంత ప్రమాదకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 48,661 … Read More
ఏపీలో కరోనా పరీక్షల కొత్త ధరలివే- ఆరోగ్యశాఖ ప్రకటన.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు...ఏపీలోని ప్రైవేట్ ల్యాబుల్లో నిర్వహిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు ఎంతెంత వసూలు చేయవచ్చనే విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కరోనా పేరుతో ప్ర… Read More
0 comments:
Post a Comment