వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అమెరికా ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వీరు పిలుపునిచ్చారు. నూతన అమెరికా కోసం ప్రతి అమెరికన్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oTDQjO
నూతన అమెరికా కోసం ఓటు వేయండి: ఒబామాతో కలిసి జో బైడెన్ పిలుపు
Related Posts:
ఈస్టర్ సండే: బోసిపోయిన చర్చిలు: యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా లైవ్లో: మోడీ శుభాకాంక్షలున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితులు కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఈస్టర్ సండే నాడు చర్చిలో బోసిపోయాయి. ఈస్టర్ సండే వంటి పవిత్ర రోజు భక్తులతో కి… Read More
స్పూన్లు నాకుతారు:ఢిల్లీ వెళ్లొచ్చిన వారిపై దారుణ కామెంట్లు:క్షమాపణ చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎంచిత్తూరు: కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి ఘాటు విమర్శలకు తెర తీశారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిపై ఆయన చేస… Read More
లాక్డౌన్ వేళ.. వైసీపీ ఎమ్మెల్యే భారీ ఊరేగింపు.. ట్రాక్టర్లతో చక్కర్లు: ప్రభాస్, వైఎస్ భారతి సహా..చిత్తూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ను విధించిన వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా శ్రీకాళ… Read More
కరోనా షాకింగ్: ఆరోగ్య శాఖ ద్వారా వైరస్.. ఐఏఎస్ నుంచి అంటెండర్లదాకా పాజిటివ్.. అక్కడేం జరుగుతోంది?వాళ్లంతా కరోనా యోధులు. ప్రాణాలకు తెగించిమరీ మహమ్మారిపై పోరాడుతున్నారు. వాళ్లపై కొందరు రాళ్లతో దాడులు చేసినా వెనుకడుగు వేయలేదు. కానీ ఊహించని రీతిలో.. స… Read More
బంగబంధు హంతకుడి ఉరితీత: అర్ధరాత్రి పెను సంచలనం 45 సంవత్సరాల తరువాత.. !ఢాకా: కరోనా వైరస్ విధ్వంసాన్ని సృష్టిస్తోన్న మన పొరుగుదేశం బంగ్లాదేశ్ సంచలనాన్ని రేపింది. తమ దేశ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ హంతకుడిని ఉరి తీసింది… Read More
0 comments:
Post a Comment