వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ టీమ్లో చేరుతోన్న ప్రవాస భారతీయుల సంఖ్య ఒక్కటొక్కటిగా పెరుగుతోంది. ఇదివరకే కోవిడ్ టాస్క్ఫోర్స్లో వారు నియమితులు అయ్యారు. తాజాగా మరో ఇద్దరు ఆయన టీమ్లో చేరారు. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికే చెందిన కమలా హ్యారిస్ ఎన్నికైన తరువాత.. బిడెన్ ప్రభుత్వంలో భారతీయులకు ప్రాధాన్యత లభిస్తోంది. మరో భారత సంతతికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ftCs2Y
జో బిడెన్ టీమ్లో కన్నడిగ: కీలక బాధ్యతలు అప్పగింత: ప్రథమ మహిళ డైరెక్టర్గా
Related Posts:
బీచ్ లవర్స్.!సముద్రపు ఒడ్డున చేపల రూపంలో తేళ్లు సంచరిస్తున్నాయట.!బ్రో.. జరభద్రం .!చెన్నై/హైదరాబాద్ : సూర్యస్నానాలాచరించే అలవాటు ఉన్న వాళ్లే కాకుండా సరదాగా సేదతీరేందుకు సముద్ర తీరాలకు వెళ్లేవాళ్లు ఇక మీదట జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థి… Read More
కర్ణాటక: KGFలో మరో సంచలనం.. బంగారాన్ని మించిన పల్లాడియం నిక్షేపాలు.. త్వరలోనే వెలికితీత..దాదాపు రెండో దశాబ్దం నుంచీ బంగారం తవ్వకాలకు కేంద్రంగా.. దేశంలోనే మొట్టమొదట విద్యుత్ సరఫరా కలిగిన ప్రాంతంగా.. ఒకప్పుడు లక్షలాది మందికి ఉపాధి కల్పించిన … Read More
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 40 మందికి గాయాలు...గుజరాత్లోని దహేజా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది కార్మికులు గాయపడ్డారు. ఫ్యాక్టరీ … Read More
వైసీపీ ఎమ్మెల్యే ఆనం షాకింగ్ కామెంట్స్ .. ఈసారి టార్గెట్ అఫీషియల్స్మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారుల పనితీరు బాగాలేదని ఆ… Read More
గ్రేటర్లో సిటీ బస్ సర్వీసుల ప్రారంభం..? ఎప్పటినుంచో తెలుసా..?లాక్ డౌన్ 5.0లో చాలా రంగాలకు సడలింపులనిచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థలు,థియేటర్స్ మినహా దాదాపుగా ఎకనమిక్ యాక్టివిటీస్ అన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి… Read More
0 comments:
Post a Comment