Friday, November 20, 2020

ఇండియాలో 90 లక్షలు దాటి కరోనా విజృంభణ.. ఈ రోజు కేసులు, మరణాల లెక్క ఇదే !!

ఇండియాలో కరోనావైరస్ పంజా విసురుతూనే ఉంది. క్రమంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 46,232 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 564 మరణాలతో, భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 90,50,598 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఇండియాలో మరణించిన వారి సంఖ్య 132,726 కు పెరిగింది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nKdWO4

0 comments:

Post a Comment