ఇండియాలో కరోనావైరస్ పంజా విసురుతూనే ఉంది. క్రమంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 46,232 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 564 మరణాలతో, భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 90,50,598 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఇండియాలో మరణించిన వారి సంఖ్య 132,726 కు పెరిగింది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nKdWO4
ఇండియాలో 90 లక్షలు దాటి కరోనా విజృంభణ.. ఈ రోజు కేసులు, మరణాల లెక్క ఇదే !!
Related Posts:
బాబు..పవన్కు అవకాశం ఇవ్వొద్దు: ఏపీలో ఇసుక వారోత్సవాలు : సీఎం జగన్ ఆదేశం..!ఏపీలో రాజకీయంగా దుమారానికి కారణమవుతున్న ఇసుక వ్యవహారం పైన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులను అడ్డుకోవటం.. రాజకీయంగా ప్రభుత్వం పైన తీవ్ర … Read More
గుండెపోటు వచ్చింది..ప్రాణాల కోసం నవాజ్ షరీఫ్ పోరాడుతున్నారు: డాక్టర్లులాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన ప్రాణాల కోసం పోరాడుతున్నట్లు షరీఫ్కు చికిత్స అందిస్తున్న వై… Read More
మరోసారి దాతృత్వం చాటుకున్న అక్షయ్ కుమార్..వరదబాధితులకు భారీ విరాళంమంచి పనులు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అవస… Read More
పరీక్ష కేంద్రంపై ఉగ్ర కాల్పులు: భద్రతా దళాలు అప్రమత్తం, వేటాడుతున్నారుశ్రీనగర్: ఓ వైపు జమ్మూకాశ్మీర్లో పరిస్థితిని పరిశీలించేందుకు 23 మంది యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు శ్రీనగర్లో పర్యటిస్తుండగానే.. మరో వైపు ఉగ్రవాదులు … Read More
లవ్ యూ రాహుల్, ప్రపంచంలో నీ అంత మంచి.. ప్రియాంక ట్వీట్స్తన సోదరుడు రాహుల్గాంధీకి చెల్లి ప్రియాంక గాంధీ భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలిపారు. తమ చిన్నప్పటి ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ప్రపంచంలో నీ స్థానాన్ని ఎవర… Read More
0 comments:
Post a Comment