లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్లో 19ఏళ్ల అమ్మాయి అత్యాచారం, దారుణ హత్యపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఇవ్వకుండా పోలీసులే దహనం చేయడంపైనా రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. యూపీలో ఆడపిల్లలకు రక్షణ లేదంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SmwK8l
శిక్ష భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా..: హాథ్రస్ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిజ్ఞ
Related Posts:
బిహార్లో ఎటూ తేలని సీట్ల పంచాయితీ... చిక్కంతా చిన్న పార్టీలతోనే.... కుదురకపోతే పొత్తులో ఆ 3 పార్టీగత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,ఆర్జేడీ,ఆర్ఎల్ఎస్పీ,హెచ్ఏఏం తదితర ప్రాంతీయ పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్వ… Read More
కంగనా వివాదం - ఎయిర్లైన్స్ కు డీజీసీఏ సీరియస్ వార్నింగ్- అలా చేస్తే సస్పెన్షన్..బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విమానంలో ముంబయి చేరుకున్న నేపథ్యంలో ఆమె ప్రయాణించిన విమానంలో కొందరు ఫొటోలు, వీడియోలు తీసిన ఘటన కలకలం రేపుతోంది. దీంతో కేంద్… Read More
ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్ సర్కార్ మరో కీలక అడుగు ..2050 కోట్ల నిధులుఏపీలో వైద్య కళాశాలల సంఖ్యను పెంచి , కొత్త కళాశాలలను ఏర్పాటు చేసి, వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆం… Read More
నూతన్ నాయుడికి మూడు రోజుల పోలీస్ కస్టడీ- కోర్టు అనుమతి - పెందుర్తి పీఎస్లో విచారణ..తన ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించిన కేసుతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరును వాడుకుంటూ ఛీటింగ్ చేసిన కేసుల్లోనూ నూతన్ నాయుడికి చిక… Read More
కంగనా రనౌత్ కు వై-ప్లస్ సెక్యూరిటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందనబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీ అందించడంపై రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివసేన పైన కంగనా విరుచుకు పడటానికి క… Read More
0 comments:
Post a Comment