లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్లో 19ఏళ్ల అమ్మాయి అత్యాచారం, దారుణ హత్యపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఇవ్వకుండా పోలీసులే దహనం చేయడంపైనా రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. యూపీలో ఆడపిల్లలకు రక్షణ లేదంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SmwK8l
శిక్ష భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా..: హాథ్రస్ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిజ్ఞ
Related Posts:
చనిపోయిన చిన్నారి దేవుడి ముందు పెట్టి.. బతికొస్తుందని.. దారుణంగా తల్లిదండ్రుల నిర్వాకంశాస్త్ర, సాంకేతి పరిజ్ఞానం ఎంత డెవలప్ అయినా కొందరిలో మూఢ విశ్వాసాలు మాత్రం తగ్గడం లేదు. దేవుడు అని, అభూత కల్పనలను కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు. భగవంత… Read More
రోడ్లలో భారీ గుంతలు, ప్రధానికి లేఖ, అమ్మాయితో ఫోటోషూట్, వైరల్, షేమ్ షేమ్ !బెంగళూరు: బెంగళూరు నగరంలోని రోడ్లపై పడిన గుంతలు పూడ్చడంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) అధికారులు నిర్లక్షం చెయ్యడంతో విసిగిపోయిన స్థానికులు… Read More
కేసీఆర్ పక్కనే కుట్ర..పోటీలో ఎవరు: సీఎం భయానికి కారణం అదే : విజయశాంతి ఫైర్..!తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రభుత్వం తాజాగా ఆర్టీసీ కేసులో హైకోర్టులో ఒక అఫిడవ… Read More
మళ్లీ ఘాటెక్కిన ఉల్లి..వందకు చేరువలో ధర.. వామ్మో అంటున్న సగటు గృహిణి!హైదరాబాద్ : ఉల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. రెండు నెలల క్రితం సామాన్య గృహిణికి చుక్కలు చూపించి ఉల్లి ఆ తర్వాత కాస్త శాంతించింది. రెండు నెలల తర్వా… Read More
శబరిమల దర్శనానికి భక్త శునకం: 480 కి.మీలు నడిచి భగవంతుడి సన్నిధికిహైదరాబాద్: మనుషులకే కాదు పశు, పక్షాదులకు కూడా దైవ భక్తి ఉంటుందని ఇప్పటికే పలు సంఘటనలు నిరూపించాయి. తాజాగా, ఓ కుక్క కూడా ఈ జాబితాలో చేరిపోయింది. దేవుడి… Read More
0 comments:
Post a Comment