ఇటీవల కరోనా బారినపడటంతో ఎన్నికల ప్రచారానికి తాత్కాలిక విరామమిచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి ప్రచార పర్వంలోకి దూకనున్నారు. శనివారం(అక్టోబర్ 10) నుంచి ఆయన ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా శనివారం వైట్ హౌస్ బాల్కనీ నుంచి 'శాంతి భద్రతలు' అంశంపై ప్రసంగించనున్నారు. ఈ సభకు వందల సంఖ్యలో ట్రంప్ మద్దతుదారులు హాజరయ్యే అవకాశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33L5eI3
Friday, October 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment