నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కవితకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కవితకు స్వాగతం పలుకుతున్నారు. ఎమ్మెల్సీగా మండలిలో మహిళల బలోపేతానికి, రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపించడానికి కవిత కృషి చేస్తారని పలువురు మంత్రులు చెప్తున్నారు. కవిత గెలుపు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SOXFd0
కవితకు మంత్రుల శుభాకాంక్షల వెల్లువ ... ఎమ్మెల్సీగా రాష్ట్ర రాజకీయాల్లోకి స్వాగతం అంటూ
Related Posts:
మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం..! తుది కసరత్తు చేస్తున్న అదికారులు..!!హైదరాబాద్: స్థానికి సమరానికి తెరలేవ బోతోంది. తెలంగాణలో మరో రాజకీయ పోరాటానికి పార్టీలు నడుం బిగిస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఈసీ రంగం సిద్… Read More
లేబర్ సేప్టీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం, 400 మిలియన్ కార్మికులకు ప్రయోజనంన్యూఢిల్లీ : కార్మికుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని చెబుతున్న ఎన్డీఏ సర్కార్ అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవల కార్మికులకు కనీస వేతనాన్ని… Read More
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం.. హైకోర్టు ఏమందంటే..!హైదరాబాద్ : వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మూడు నెలల్లోగా విషయమేంటో తేల్చాలని కేంద్ర హోంశాఖన… Read More
టీడీపీకి మరో షాక్! ఎమ్మెల్సీ పదవికి.. పార్టీకి అన్నం సతీష్ రాజీనామా: ఆయన బాటలోనే ..!తెలుగుదేశం పార్టీకి మరో షాక్. పార్టీకి ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ రాజీనామా చేసారు. తాజా ఎన్నికల్లో ఆయన బాపట్ల నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్య… Read More
బీజేపీలో టీడీపీ విలీనం ఖాయం: చంద్రబాబు సిద్దంగానే ఉన్నారు: జేసీ సంచలన వ్యాఖ్యలు..!బీజేపీలో వీలీనం అయ్యేందుకు టీడీపీ సిద్దంగా ఉందా. ఇందు కోసం రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయా. అవుననే అంటున్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ … Read More
0 comments:
Post a Comment