దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. దక్షిణాదిన ఉన్న ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పరిస్దితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. మరికొన్నాళ్లు ఇదే పరిస్ధితి కొనసాగితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గినట్లే అంచనా వేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి సేకరించిన తాజా సమాచారం ప్రకారం ఒకే వయసు పిల్లల్లో కరోనా వ్యాప్తి జరుగుతోందని తేలింది. గతంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30nU5e1
Thursday, October 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment