Thursday, October 8, 2020

గన్నవరం వైసీపీ వర్గపోరుకు జగన్‌ చెక్‌- చేతులు కలిపిన ఎమ్మెల్యే వంశీ, యార్గగడ్డ..

కృష్ణాజిల్లా గన్నవరంలో ఇవాళ ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. గన్నవరం వైసీపీలో నెలకొన్న వర్గపోరుకు చెక్‌ పెట్టేందుకు పార్టీ అధినేత, సీఎం జగన్‌ ఇవాళ ఓ ప్రయత్నం చేశారు. నియోజకవర్గం పరిధిలోని పునాదిపాడులో ఇవాళ నిర్వహించిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమం ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన ప్రత్యర్ధి యార్లగడ్డ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SEobGa

Related Posts:

0 comments:

Post a Comment