కృష్ణాజిల్లా గన్నవరంలో ఇవాళ ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. గన్నవరం వైసీపీలో నెలకొన్న వర్గపోరుకు చెక్ పెట్టేందుకు పార్టీ అధినేత, సీఎం జగన్ ఇవాళ ఓ ప్రయత్నం చేశారు. నియోజకవర్గం పరిధిలోని పునాదిపాడులో ఇవాళ నిర్వహించిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమం ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన ప్రత్యర్ధి యార్లగడ్డ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SEobGa
Thursday, October 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment