ఇటు ఎల్ఏసీ వెంబడి చైనాతో... అటు ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్తో భారత్ ఏకకాలంలో ఇద్దరు శత్రువుల దాడులను ఎదుర్కొంటోంది.ఓవైపు తూర్పు లదాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఇంకా అదనపు బలగాలను,ఆయుధాలను మోహరిస్తూనే ఉంది.మరోవైపు పాకిస్తాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘిస్తోంది. గత 17 ఏళ్లలో మునుపెన్నడూ లేనంతగా పదేపదే కాల్పులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33u9xaG
టూ ఫ్రంట్ వార్కి భారత్ సిద్దం... చైనా మనల్ని తట్టుకోలేదు... ఎయిర్ఫోర్స్ చీఫ్ కీలక ప్రకటన...
Related Posts:
ఆ ఎమ్మెల్యేకూ కరోనా పాజిటివ్: క్లారిటీ ఇచ్చిన పద్మాదేవేందర్ రెడ్డిహైదరాబాద్/మెదక్: తెలంగాణలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని తప్పుడు వార్తలు కూడా సోషల్ మీడియాలో ప్ర… Read More
అత్త తల నరికి, టవల్ లో మూటకట్టి ... తాపీగా తీసుకెళ్ళిన అల్లుడు .. కారణం ఇదే !!ఓ అల్లుడు పిల్లనిచ్చిన అత్త తల నరికాడు. అత్యంత దారుణంగా అత్తను హతమార్చాడు. తమ కుమార్తె చనిపోవడానికి అత్త చేతబడి చేసిందని అనుమానించిన అల్లుడు అత్యంత పా… Read More
AP Budget 2020: శాసనసభలో ఆమోదం పొందిన కీలక బిల్లులు ఇవే ... ఆసక్తికరంగా సమావేశాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి.ఇక నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ… Read More
చైనా దాడిలో తెలుగు అధికారి మృతి.. కల్నల్ సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేట.. అంతటా విషాదం..శాంతిచర్చల మాటున చైనా కొట్టిన దొంగదెబ్బకు భరతమాత బిడ్డల్లో ముగ్గురు నేలకొరిగారు. లదాక్ సరిహద్దులో చనిపోయిన ఆ ముగ్గురిలో ఒకరు తెలుగు వ్యక్తి కావడం గమనా… Read More
రాహుల్ జన్మదిన వేడుకలు సాదాసీదాగా జరపాలి.!కరోనా క్లిష్ట సమయంలో ఆర్బాటాలు వద్దన్న ఉత్తమ్.!హైదరాబాద్ : కరోనా వైరస్ క్లిష్ట సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ అధినేత జన్మదిన వేడుకల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రాజకీయ నాయకులు శంకుస్థ… Read More
0 comments:
Post a Comment