ఇటు ఎల్ఏసీ వెంబడి చైనాతో... అటు ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్తో భారత్ ఏకకాలంలో ఇద్దరు శత్రువుల దాడులను ఎదుర్కొంటోంది.ఓవైపు తూర్పు లదాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఇంకా అదనపు బలగాలను,ఆయుధాలను మోహరిస్తూనే ఉంది.మరోవైపు పాకిస్తాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘిస్తోంది. గత 17 ఏళ్లలో మునుపెన్నడూ లేనంతగా పదేపదే కాల్పులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33u9xaG
టూ ఫ్రంట్ వార్కి భారత్ సిద్దం... చైనా మనల్ని తట్టుకోలేదు... ఎయిర్ఫోర్స్ చీఫ్ కీలక ప్రకటన...
Related Posts:
ప్రభాస్ ఇష్యూ: షర్మిల ఫిర్యాదుతో కేసు నమోదు, రంగంలోకి ప్రత్యేక దర్యాఫ్తు బృందంఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ఫిర్యాదు పైన సైబర్ క్రైమ్ పోలీసులు స్పందిం… Read More
ప్రశాంత్ కిషోర్ను జేడీయూలోకి చేర్చుకోవాల్సిందిగా ఆయనే చెప్పారు: నితీష్ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం జేడీయూ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేరిక సొంతంగా జరిగిందా లేక ఎవరైనా ఈ వ్యూహం వెనక ఉన్నారా … Read More
45 రోజుల ఆధ్యాత్మిక వేడుక... కుంభమేళాకు క్యూ కట్టిన భక్తులుఉత్తర ప్రదేశ్ : అర్ధకుంభమేళా మహాక్రతువు మొదలయింది. భక్తుల రాకతో త్రివేణి సంగమం పులకించిపోతోంది. సంక్రాంతి పండుగ నాడు ప్రారంభమయ్యే ఈ కుంభమేళా మార్చి 4వ… Read More
ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నారు...తెలుగు రాష్ట్రాల్లో కాదుఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల వారికి విద్య ఉద్యోగావకాశాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం తీసుకువచ్చి రెండ్రోజులు గడవక ముందే సిక్కిం ప్రభ… Read More
నలుగురు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించిన తెలంగాణ సర్కార్..! బులెటిన్ విడుదల..!!హైదరాబదద్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝుళిపించింది. ముందస్తు ఎన్నికల ముందు పార్టీ మారిన ఎమ్మెల్… Read More
0 comments:
Post a Comment