Sunday, October 4, 2020

ఐపీసీ, సీఆర్పీసీ మార్పులపై మోదీ ఫోకస్ - వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశంలో అర్బనైజేషన్ పెరుగుతుననదని, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నగరాలు, పట్టణాలకు వలస వస్తున్నారని, ఈ క్రమంలోనే నగరాల్లో నేరాలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు మంచి పోలీసు వ్యవస్థను తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రెండో భార్యగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cX9nLT

Related Posts:

0 comments:

Post a Comment