ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గురువారం(అక్టోబర్ 29) రాజధాని నగరంలో 12.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 26 ఏళ్లలో ఢిల్లీలో ఇంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా ఈ సీజన్లో ఢిల్లీలో 15-16డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. చివరిసారిగా అక్టోబర్,1994లో ఢిల్లీలో 12.3డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37TgDZ0
Thursday, October 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment