ఓఎల్ఎక్స్ ప్రకటనలతో గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఎంతోమందిని బురిడీ కొట్టిస్తున్న రాజస్తాన్ భరత్పూర్ సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ నగరంలో గత కొన్ని నెలలుగా ఈ ముఠాలపై అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో... ఏకంగా రాజస్తాన్కు వెళ్లి మరీ వీరిని అరెస్ట్ చేశారు. అయితే ఇందుకోసం పోలీసులు పడ్డ కష్టం అంతా ఇంతా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nYlMED
Saturday, October 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment