కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కల్బుర్గి జిల్లాలోని సవలగై గ్రామ సమీపంలో ఆగి వున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ గర్భిణీ స్త్రీ సహా ఏడుగురు మృతి చెందారు. డెలివరీ కోసం ఆమెను కారులో కల్బుర్గిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులంతా అలంద్ పట్టణానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/308uLIP
ఘోర రోడ్డు ప్రమాదం... ఏడుగురు అక్కడికక్కడే మృతి... డెలివరీ కోసం గర్భిణిని తరలిస్తుండగా..
Related Posts:
యువతిపై అత్యాచార యత్నం.. ఓ వివాహిత మిస్సింగ్.. శంషాబాద్ ఎయిర్పోర్టులో కలకలంహైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కలకలం రేగింది. ఇద్దరు మహిళలకు సంబంధించిన ఘటనలు ఆందోళన కలిగించాయి. విమానాశ్రయంలో పనిచేసే యువతిపై ఓ క్యాబ్ డ్రైవర్ వ… Read More
అవినీతి పై సీఎం ఉక్కుపాదం..!నేడు మంత్రివర్గ ఉపసంఘంతో జగన్ భేటీ..!!అమరావతి/హైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతి రహిత సమాజం కోసం కృషి చ… Read More
కాంగ్రెస్, బీజేపీ రెండూ హింస ప్రేరేపిత పార్టీలే..! పెహ్లూ ఖాన్ హత్యపై మండి పడ్డ ఒవైసీ..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపిలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రెండు పార్టీల పై ఘాటు విమర్శలు చేసారు ఓవైసీ. భార… Read More
బోనాల జాతరకు సర్వం సిద్ధం.. గోల్కొండ కోటలో సందడి షురూహైదరాబాద్ : ఆషాఢమాసం వస్తోంది. నగరంలో నెలరోజుల సందడి తేనుంది. జులై 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతర తెలంగాణలో వెలుగులు విరజిమ్మనుంది. ఇక భాగ్యనగర… Read More
8మంది టీచర్లు సస్పెండ్.. ఆ కలెక్టర్ స్టైలే వేరుమహబూబ్నగర్ : ముక్కుసూటిగా మాట్లాడతారు.. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. డ్యూటీ మైండెడ్గా ఉండటమే గాకుండా ప్రభుత్వ ఉద్యోగులను పరుగులు పెట్టి… Read More
0 comments:
Post a Comment