లక్నో: సోమవారం ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడ్ని స్థానికులు పట్టలేని ఆగ్రహంతో కొట్టి చంపేశారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమయ్యారు. పోలీసుల సమక్షంలోనే జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషీనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మూడుసార్లు ఎమ్మెల్యే దారుణ హత్య: భూ వివాదం కారణం? ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35koZaq
Monday, September 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment