మాస్కో: సరిహద్దు వివాదాలను శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా భారత్-చైనా చారిత్రాత్మక అడుగులు వేశాయి. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలు కాస్త.. ఘర్షణలకు దారి తీయడం.. వాటి తీవ్రత మరింత పెరిగి యుద్ధ వాతావరణం నెలకొనడం వంటి పరిణామాలను నియంత్రించడానికి అయిదు సూత్రాల ఏకాభిప్రాయానికి వచ్చాయి. రెండు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZqqbFE
బోర్డర్ భగ్గుమంటోన్న వేళ: భారత్-చైనా మధ్య చారిత్రాత్మక ఘట్టం: అయిదు సూత్రాల ఏకాభిప్రాయం
Related Posts:
అమిత్ షా పర్యటనలతో వేడెక్కుతున్న ఏపి రాజకీయం.! టీడిపి-బీజేపిల మధ్య మాటల యుద్ధం.!!అమరావతి/ హైదరాబాద్ : బీజేపి జాతీయ అద్యక్షుడు అమీత్ అమీత్ షా ఏపీ పర్యటనకు వచ్చినప్పుడల్లా రాజకీయాలు వెడెక్కుతున్నాయి. భారత ప్రధానిపై విశ్వాసం … Read More
ఈ లోక్ సభ ఎన్నికలు చాలా కాస్ట్లీ గురూ ..? ఖర్చు 71 వేల కోట్లు దాటే అవకాశం ఉందన్న పొలిటికల్ ఆనలిస్ట్హైదరాబాద్ : 2019 సార్వత్రిక ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మళ్లీ ఏ పార్టీ గెలుస్తోంది. ఏ కూటమి అధికారంలోకి వస్తోందనే అంశం చర్చానీయాంశమైంది. ప్రజల… Read More
పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ .. 6న ఇందూరుకు అమిత్ షా : లక్ష్మణ్హైదరాబాద్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఉత్తరాదిలో ఆ పార్టీకి మంచి పట్టు ఉంది. సీట్ల లెక్కలు, విజయవకాశాలపై కూడా ధీమాగా ఉంది. అయిత… Read More
షాకింగ్ ..ట్విట్టర్ కు రాజీనామా చేసిన కో ఫౌండర్... ఇవాన్ విలియమ్స్ ఏమన్నారంటేసోషల్ మీడియాలో ప్రధానం గా మారిన ట్విట్టర్ మాజీ సీఈవో, కో ఫౌండర్ ఇవాన్ విలియమ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుతో ఆయన ట్విట్టర్ ను వీడి వెళ్లాలన… Read More
విషాదం: రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపీ మృతిచెన్నై: అన్నాడీఎంకే పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఎస్ రాజేంద్రన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున తిండివన… Read More
0 comments:
Post a Comment