కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్.. మంగళవారం రాత్రి 7 గంటల తర్వాత షాను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. కరోనా బారినపడి కోలుకున్న తర్వాత కేంద్ర హోం మంత్రి మొదటిగా ఏపీ సీఎంకే అపాయింట్మెంట్ ఇవ్వడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Qlk2H
అమిత్ షాతో జగన్ సమావేశం - కోలుకున్నాక తొలి భేటీ ఏపీ సీఎంతోనే - ఏం మాట్లాడారంటే..
Related Posts:
22 లక్షల మంది విద్యార్థులతో ప్రతిజ్ఞ.. మహిళా భద్రతకు ఢిల్లీ సర్కార్ వినూత్న కార్యక్రమంఇటీవల దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళా భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్లో నిందితులను మట్టుబెట్టడంతో ప్రజల ఆగ్రహావేశాలు … Read More
మెడలో పాముతో డ్యాన్స్ చేసిన మహిళా పూజారి, పాలాభిషేకం, వీడియో వైరల్, నేను భద్రకాళి, జైల్లో!చెన్నై/వాలాజాబాద్: ఆలయం కేంద్రంగా జోస్యం చెబుతూ కాలం గడుపుతున్న మహిళా పూజారి ఆ ప్రాంతంతో పాటు తనకు పేరుప్రతిష్టలు రావాలని పక్కాప్లాన్ తో మెడలో పామును … Read More
జగన్ కు సీఎం రమేష్ ఆత్మీయ స్వాగతం: శాలువ కప్పి.. మనసులో మాట బయట పెట్టి..!కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వైఎస్ జగన్ అంటే ఒంటికాలిపై లేచే నాయకుడిగా ముద్ర పడిన ఒకప్పటి త… Read More
జార్ఖండ్ లో బీజేపీ ఎందుకు ఓడింది? స్టూడెంట్ యూనియన్ పార్టీ వల్లే పుట్టిమునిగిందా?దేశమంతటా ఉత్కంఠ రేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దారుణంగా దెబ్బతినింది. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ఆ పార్టీ కేవలం 28 సీట్లతో సరిపెట్టు… Read More
శరణార్థుల పాలిట దేవుడు.. మోదీని ప్రశంసల్లో ముంచెత్తిన మాజీ సీఎంజాతీయ పౌరసత్వ నమోదు(NRC)చట్టంపై ఓవైపు నిరసనలు వెల్లువెత్తుతున్నా.. మరోవైపు బీజేపీ మాత్రం దూకుడుగాముందుకెళ్లేందుకే ప్రయత్నిస్తోంది. ఎన్ఆర్సీతో బీజేపీ … Read More
0 comments:
Post a Comment