ఏపి డిప్యూటీ సీఎం , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేష్ పై విమర్శల వర్షం కురిపించారు. కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్న ఆయన ఏపీలో కరోనా నివారణ చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు అని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ikxbdI
ప్రధాని మోడీ జగన్ ను పొగిడారు .. చంద్రబాబు, లోకేష్ లు ఆందోళనలో ఉన్నారు : మంత్రి ఆళ్ళ నానీ
Related Posts:
యూపీ ఎన్నికల తర్వాతే మందిరం -2023 డిసెంబర్ నుంచి భక్తులకు అయోధ్య రాముడి దర్శనందశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తోన్న అద్భుత ఘట్టానికి ముహుర్తం దాదాపు ఖరారైంది. తన జన్మభూమి నుంచే శ్రీరాముడు జనానికి దర్శనమిచ్చే సమయం ఇంకెంత దూరంలోనూ లేద… Read More
రాహుల్ గాంధీపై బాలల కమిషన్ ఫైర్ -Delhi gang rape, murder ఫొటోలపై పోలీసులు,ట్విటర్కు నోటీసులుదాదాపు పదేళ్ల కిందటి నిర్భయ ఘటన తరహాలో తాజాగా ఢిల్లీలో చోటుచేసుకున్న 9ఏళ్ల దళిత బాలిక గ్యాంగ్ రేప్, హత్య ఉదంతంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 'ఓటేసే … Read More
మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం: 41 మంది మృతి, 38 మందికి తీవ్రగాయాలు, టైరు పేలడంతోనే ప్రమాదంజోహన్నెస్బర్గ్: ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సామాగ్రి, కూలీలతో వెళుతున్న లారీ, ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్నాయి. ఈ ఘట… Read More
తీన్మార్ మల్లన్నపై సీసీఎస్ పోలీసుల కేసు -లాడ్జిలో వివాహేతర సంబంధం ఆరోపణల ఫలితంతెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను తీవ్రంగా ప్రశ్నిస్తోన్న ప్రముఖ జర్నలిస్ట్ తీర్మార్ మల్లన్నఅలియాస్ చింతపండు నవీన్కుమార్పై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస… Read More
ప్రధాని నివాసంలో ఫ్యాషన్ షోలు, ఖరీదైన ఈవెంట్లు -ఆర్థిక సంక్షోభం దెబ్బకు ఇమ్రాన్ బంగళా అద్దెకుమన ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘న్యూ ఇండియా' తరహాలోనే దాయాది పాకిస్తాన్ లోనూ పీఎం ఇమ్రాన్ ఖాన్ ‘నయా పాకిస్తాన్' నినాదమిచ్చి, దేశాన్ని అన్ని రకాలుగా గట్… Read More
0 comments:
Post a Comment