Wednesday, September 30, 2020

ప్రధాని మోడీ జగన్ ను పొగిడారు .. చంద్రబాబు, లోకేష్ లు ఆందోళనలో ఉన్నారు : మంత్రి ఆళ్ళ నానీ

ఏపి డిప్యూటీ సీఎం , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేష్ పై విమర్శల వర్షం కురిపించారు. కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్న ఆయన ఏపీలో కరోనా నివారణ చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు అని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ikxbdI

0 comments:

Post a Comment