హైదరాబాద్ : కరోనా కష్టకాలంలో తెరమీకు వచ్చిన కరెంటు బిల్లుల చెల్లింపు కష్టాలు సామాన్యుడికి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ తరుణంలో మూడు నెలల పాటు ఎవ్వరూ కూడా కరెంటు బిల్లులు చెల్లించకూడదని పెద్ద మనసుతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇచ్చిన ఆదేశాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBeLJ2
Tuesday, September 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment