ఆర్య సమాజ్ నేత,సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ మృతిపై సీబీఐ మాజీ చీఫ్,రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అగ్నివేశ్ మరణం మంచికే జరిగిందని కామెంట్ చేశారు. అగ్నివేశ్ హిందూ వ్యతిరేకి అని,ఆయన వల్ల హిందూయిజానికి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు. 'నువ్వు కాషాయ దుస్తుల్లో ఉన్న హిందూ వ్యతిరేకివి... నీలాంటి వాడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35xGap5
మంచే జరిగింది... స్వామి అగ్నివేశ్ మృతిపై సీబీఐ మాజీ చీఫ్ అనుచిత వ్యాఖ్యలు...
Related Posts:
సెంట్రల్ మాడ్రిడ్లో పేలుడు.. కుప్పకూలిన భవంతి... సోషల్ మీడియాలో వీడియోస్పెయిన్లో భారీ పేలుడు సంభవించింది. సెంట్రల్ మాడ్రిడ్లో ఒక భవనం కూలిపోయింది. ఎందుకు కుప్పకూలిందో తెలియరాలేదు. భవనం కూలడంతో పొగ కమ్ముకుంది. వెంటనే స్… Read More
22న సీడబ్ల్యూసీ భేటీ.. కొత్త అధ్యక్షుడి ఎంపిక, ఇతర అంశాలపై చర్చ..రథసారథి లేకుండానే కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోంది. అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ ఇబ్బంది పడుతున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే ప… Read More
ట్రంప్ వైట్హౌస్ను వీడిన వేళ..జో బిడెన్ సంచలన ట్వీట్: దిసీజ్ యువర్ టైమ్: ఒబామావాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్.. ఇంకాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతోన్నారు. అమెరికా 46వ అధ్యక్షుడాయన. ప్రమాణ స్వీకార కార్యక్ర… Read More
షాక్: మోదీ మెడలు వంచిన రైతులు -సాగు చట్టాల వాయిదాకు కేంద్రం అంగీకారం -నో చెప్పిన సంఘాలుటెర్రరిస్టులు.. దేశద్రోహులు.. దళారులు.. ఖలిస్థాన్ తీవ్రవాదులు.. ఇలా తీవ్రమైన నిందలు భరిస్తూనే.. పట్టుసడలించకుండా 56 రోజులుగా ఆందోళనలు చేస్తోన్న రైతులు… Read More
ఏపీలో కొత్తగా 173 కరోనా కేసులు: జిల్లాల్లో సింగిల్ డిజిట్కు తగ్గిపోతున్న కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజు వ్యవధిలో 46,852 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 173 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా… Read More
0 comments:
Post a Comment