కర్నూలు జిల్లాలో భూమా అఖిలప్రియ వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్గా సాగుతున్న వివాదం సీఐడీ నోటీసుల వరకూ వెళ్లింది. కరోనా సమయంలో హఫీజ్ ఖాన్పై అఖిలప్రియ చేసిన కామెంట్లపై సీఐడీ ఆమెకు నోటీసులు పంపింది. హఫీజ్ ఖాన్ ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. భూమా అఖిలప్రియ సంచలనం: 3
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hSB89m
అఖిలప్రియకు సీఐడీ నోటీసులు-ఎమ్మెల్యేపై కరోనా వ్యాఖ్యలే కారణం- నేడు విచారణ
Related Posts:
భారీ పేలుళ్లతో బీరూట్ సర్వనాశనం: పిల్లల కోసం పేరెంట్స్, 100మందికిపైగా మృతి(వీడియోస్)బీరూట్: లెబనాన్ రాజధాని బీరూట్ లో మంగళవారం సంభవించిన పేలుళ్లు భయానక వాతావరణాన్ని మిగిల్చాయి. పేలుళ్లు సంభవించిన ప్రాంతంలో ఎక్కడచూసినా హృదయ విదారక దృశ్… Read More
ముగిసిన చంద్రబాబు డెడ్ లైన్- కేంద్రం జోక్యానికి డిమాండ్- సోషల్ ఉద్యమానికి పిలుపు..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రజాతీర్పు కోరేందుకు వీలుగా అసెంబ్లీని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన 48 గంటల డెడ్ … Read More
కరోనా వైరస్: గుడ్ న్యూస్: భారీగా పెరిగిన రికవరీలు - కేంద్రం కీలక ప్రకటనదేశంలో కరోనా మహమ్మారికి సంబంధించి భిన్నదృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఓ దిక్కూ వైరస్ వేగంగా వేగంగా వ్యాపిస్తూ కొత్త కేసులు వెల్లువలా పెరుగుతుంటే... మరోవైప… Read More
సంచలన అధ్యయనం... వెలుగులోకి కరోనా కొత్త లక్షణాలు... జుట్టు రాలిపోవడం కూడా..?దగ్గు,జ్వరం,తలనొప్పి,విరేచనాలు,నీరసం,వాసన కోల్పోవడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. ఇవీ ఇప్పటివరకూ మనకు తెలిసిన కరోనా లక్షణాలు. కానీ మరికొన్ని కొత్త లక్… Read More
ముగిసిన 48 గంటల డెడ్ లైన్.. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు సవాల్ డోంట్ కేర్ అన్న వైసీపీఏపీలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు మాటలను వైసిపి నేతలు లెక్కచేయడం లేదు. చంద్రబాబు వేదన, వైసీపీ ప్రభుత్వ పాలన పై ఆయన వ్యక్తం చేస్తున్న ఆక్రోశం అర… Read More
0 comments:
Post a Comment